16వలోక్సభ సమావేశాలు ముగిసిన తర్వాత కొద్ది గంటలకే బీజేపీయేతర నేతలు ఆరుగురు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంట్లో భేటీ అయ్యారు. ఎన్నికలకంటే ముందే కూటమి ఏర్పాటుపై చర్చించారు. అంతా కామన్ మినిమమ్ ప్రోగ్రాంపైనే ఓ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అగ్రనాయకులు ఏమి చర్చించారు... బలమైన బీజేపీని ఢీకొట్టేందుకు ఎలాంటి వ్యూహాలు రచించారు?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SQR1EN
Thursday, February 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment