Thursday, February 14, 2019

శరద్ పవార్ ఇంట్లో బీజేపీయేతర అగ్రనాయకుల భేటీ... ఎలాంటి చర్చలు జరిపారు..?

16వలోక్‌సభ సమావేశాలు ముగిసిన తర్వాత కొద్ది గంటలకే బీజేపీయేతర నేతలు ఆరుగురు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంట్లో భేటీ అయ్యారు. ఎన్నికలకంటే ముందే కూటమి ఏర్పాటుపై చర్చించారు. అంతా కామన్ మినిమమ్ ప్రోగ్రాంపైనే ఓ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అగ్రనాయకులు ఏమి చర్చించారు... బలమైన బీజేపీని ఢీకొట్టేందుకు ఎలాంటి వ్యూహాలు రచించారు?

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SQR1EN

Related Posts:

0 comments:

Post a Comment