అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ గురువారం నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలనలో ఏపీ దివాళా తీసిందన్నారు. రాష్ట్ర ఆదాయం పెరగలేదు కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగాయన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RNEnBS
దున్న వస్తున్నాడు... జగన్ను అంతమాట అంటారా?: టీడీపీపై బొత్స ఆగ్రహం
Related Posts:
కిమ్ జాంగ్ ‘మరణం’ వెనుక రహస్యమిదే.. ‘ఫేక్ టెక్నిక్’తో ద్రోహుల గుర్తింపు.. ఉ.కొరియాలో బీభత్సమే..'అనగనగా ఒక రాజ్యం.. అందులో అంతర్గత సంక్షోభం.. ఆ సమయంలోనే వేటకెళ్లిన రాజు తిరిగిరాడు.. అప్పటికే పీఠంపై కన్నేసిన కొందరు.. శతృదేశాలతో కలిసి కుట్రలకు తెరల… Read More
ఏ ప్రాతిపదికన ఆ దర్శకుడికి అంత విలువైన భూమిని కట్టబెట్టారు..? టీ సర్కారుకు హైకోర్టు సూటి ప్రశ్న..!హైదరాబాద్ : కరోనా కష్ట కాలంలో కూడా తెలంగాణ సర్కార్ కు హైకోర్టు నుండి ముట్టికాయలు తప్పడం లేదు. కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టడంలో దేశంలోని అన్ని రాష… Read More
భారత్ ఓ ఆదర్శవంతమైన దేశం..! అలీన దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ఉద్ఘాటన..!!ఢిల్లీ/హైదరాబాద్ : అత్యంత క్లిష్ట సమయంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన భారత దేశ పౌరులు తమ ఉన్నత పరిపక్వతను చాటుకున్నారని దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దా… Read More
Lockdown: పీకలదాకా తాగి పామును ముక్కలుగా కొరికేశాడు, భలా బాలరాజు భలా, వీడికి చైనా గాలి సోకింది !బెంగళూరు/ కోలారు: కరోనా వైరస్ (COVID 19) కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ప్రజలకు పిచ్చిపట్టినట్లు అయ్యింది. ఇక లాక్ డౌన్ సడలించిన ప్రభు… Read More
2 రోజుల్లో @ రూ.1000 కోట్లు, 100 కోట్ల మద్యం విక్రయాలతో యూపీ టాప్, ఏపీలో రూ.68 కోట్లు..లాక్డౌన్ వల్ల మందుబాబులకు చుక్కలు కనిపించాయి. చుక్క లేక క్షణమొక యుగంలా గడిపారు. అయితే గ్రీన్, ఆరంజ్ జోన్లలో వైన్ షాపులు తెరిచేందుకు కేంద్రం అనుమతి ఇవ… Read More
0 comments:
Post a Comment