Friday, February 8, 2019

దున్న వస్తున్నాడు... జగన్‌ను అంతమాట అంటారా?: టీడీపీపై బొత్స ఆగ్రహం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ గురువారం నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలనలో ఏపీ దివాళా తీసిందన్నారు. రాష్ట్ర ఆదాయం పెరగలేదు కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగాయన్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RNEnBS

Related Posts:

0 comments:

Post a Comment