తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సై అంటోంది. కాని గెలిచే సీట్లలో మాత్రమే అభ్యర్థులను పోటీలో ఉంచాలని ఆ పార్టీ ముఖ్య నేతలు నిర్ధారించుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆ రెండు నియోజక వర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సానుకూల వాతావరణం ఉందని, అందుకు ఆ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని టీడిపి నిర్ణయించకున్నట్టు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GBzGcn
Monday, February 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment