లక్నో: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ ఎన్డీయే కూటమికి మెజార్టీ తగ్గినప్పటికీ నరేంద్ర మోడీయే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారని ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య ఆదివారం అన్నారు. ఆయనకు సరితూగిన నేత లేడని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఎన్డీయే కూటమికి గత 2014 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MXdMBu
ఎన్డీయేకు మెజార్టీ తగ్గితే ప్రధానమంత్రిగా ఎవరంటే..: కేశవ్ ప్రసాద్ మౌర్య ఏం చెప్పారంటే?
Related Posts:
తానా మహాసభలకు కేటీఆర్కు ఆహ్వానంజులై 4 నుంచి 6 వరకు అమెరికాలో 22వ తానా సభలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం వాషింగ్టన్ డీసీలో శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మూడు రోజుల ప… Read More
పోలవరంపై పేచీ! వైఎస్ జగన్కు తొలి సవాల్! రూ.2000 కోట్లతో చేతులు దులుపుకొంటున్న కేంద్రంఅమరావతి: రాష్ట్రానికి గుండెకాయగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు రూపంలో వ్యవహారంలో కేంద్రం పేచీ పెట్టింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిధులన్నీ … Read More
టీటీడీలోకి రమణ దీక్షితులు రీ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్టేనా ? జగన్ ఏం చెయ్యబోతున్నారు ?తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు టీటీడీలో రీ ఎంట్రీకి లైన్ క్లియర్ అవుతోందా ? . బుధవారం రమణ దీక్షితులు తిరుమల తిరుపతి దేవ… Read More
మోడీ బలానికి బాబు వ్యూహాలకు వైసీపీ చెక్..సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా మారుతున్న జగన్దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయా...? బీజేపీకి ఎవరి మద్దతు లేకపోయినప్పటికీ తమ అవసరాలను సాధించేందుకు దక్షిణాది రాష్ట్రాలకు… Read More
శారదా పీఠానికి పోటెత్తుతున్న రాజకీయ ప్రముఖులు .. కారణం ఇదేనా ?విశాఖ శ్రీ శారదా పీఠం రాజకీయ నాయకులతో కళకళలాడుతుంది. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామీజీ దర్శనానికి ఇటీవల వైకాపా నుంచి ఎమ్మెల్యేలుగా, ఎంప… Read More
0 comments:
Post a Comment