లక్నో: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ ఎన్డీయే కూటమికి మెజార్టీ తగ్గినప్పటికీ నరేంద్ర మోడీయే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారని ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య ఆదివారం అన్నారు. ఆయనకు సరితూగిన నేత లేడని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఎన్డీయే కూటమికి గత 2014 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MXdMBu
ఎన్డీయేకు మెజార్టీ తగ్గితే ప్రధానమంత్రిగా ఎవరంటే..: కేశవ్ ప్రసాద్ మౌర్య ఏం చెప్పారంటే?
Related Posts:
కెప్టెన్ ప్రభాకరన్ సంకల్పం..! కరోనా విషయంలో హీరో విజయకాంత్ ప్రకటన పట్ల ప్రశంసల వెల్లువ..!చెన్నై/హైదరాబాద్ : తెరమీద కనిపించే హీరోలు నిజ జీవితంలో తమ హీరోయిజాన్ని చాలా అరుదుగా చాటుకుంటారు. కొంత మంది తెర మీద ఎంత హీరోయిజం చూపిస్తారో నిజ జీవితంల… Read More
ఏపీలో ఒక్క రోజులోనే భారీగా పెరిగిన కరోనా కేసులు, 893కు చేరిక, మరణాలు 27అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ రోజు రోజుకు వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం, వివిధ శాఖలు అహర్నిశలు పనిచేస్తున్నప్పటికీ కరోనా కేసులు… Read More
రోడ్లపైకి వస్తే ఆధార్ తప్పనిసరి ... రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలే : సైబరాబాద్ సీపీ సజ్జనార్తాజాగా తెలంగాణా రాష్ట్రంలో పెరుగుతున్న కేసులతో ప్రజలు బయటకు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు, పోలీసులు .ఇప్పటికే ప్రజలు లాక్ డౌన్… Read More
వైశాఖ మాసం ప్రత్యేకత ప్రాశస్త్యం ఏమిటి..? ఈ మాసంలో ఎవరిని పూజించాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
జగన్ సర్కారుకు ఐసీఎంఆర్ గుడ్ న్యూస్- కొరియా ర్యాపిడ్ కిట్లకు క్లీన్ చిట్....దక్షిణా కొరియా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లపై అనుమానాలు తొలగిపోయాయి. వీటి ఉపయోగంపై నెలకొన్న అనుమానాల నేపథ్యంలో క్షేత్రస్ధాయిలో వీట… Read More
0 comments:
Post a Comment