మేడారం మినీ జాతర ముగిసింది. అయినప్పటికీ భక్త జన ప్రవాహం మాత్రం కొనసాగుతూనే ఉంది. మేడారం జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి రెండు లక్షలకు పైగా భక్తులు తరలివచ్చారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మినీ జాతర 23 వ తేదీతో ముగిసినప్పటికీ మేడారానికి భక్తులు మాత్రం పోటెత్తుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GJhu1k
మేడారం మినీ జాతర ముగిసినా ... భక్త జన సంద్రంగా మేడారం
Related Posts:
ఆమెకు 17, అతనికి 29: 12 ఏళ్ల తేడా.. ప్రేమ, పెళ్లి వద్దన్నందుకు అతని గదిలోనే ఆత్మహత్య..?ఏం జరిగిందో క్లారిటీ లేదు. కానీ యువకుడి గదిలో మాత్రం మైనర్ బాలిక విగతజీవిగా కనిపించింది. అతను మాత్రం.. తనను ప్రేమ పేరుతో వేధించిందని.. ఏజ్ గ్యాప్ ఉండట… Read More
టీటీడీ ఆస్తుల వేలంపై వెనక్కు తగ్గిన బోర్డు.. ఆ స్వామీజీ వేసిన మంత్రం ఫలించిందా..?తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన ఆస్తుల వివాదం గంటగంటకు ఓ మలుపు తీసుకుంటోంది. నిరర్థక ఆస్తుల పేరుతో టీటీడీ భూములను విక్రయించాలని భావించిన బోర్డుప… Read More
కరోనా లాక్డౌన్:జూన్ 30 దాకా పొడగింపు.. 5.0కు సలహాలు కోరిన ప్రధాని.. రాబోయే 2నెలలు భయానకం..''ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలూ కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నాయి. కానీ భారత్లో జరుగుతోన్న పరిణామాలు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి. ఎందుకంటే ఇక్కడ.. … Read More
4 పోలీసుస్టేషన్లు సీజ్, కరోనా వైరస్ సోకడంతో తీరప్రాంత పీఎస్ క్లోజ్.. ఎక్కడంటే..?కరోనా వైరస్ చైన్ తెంపేందుకు పోలీసులు ఆలుపెరగకుండా శ్రమిస్తున్నారు. కానీ కొందరు పోలీసులకు కూడా వైరస్ సోకుతోంది. వీరిలో కొందరు చనిపోవడం ఆందోళన కలిగిస్తో… Read More
జూన్ 6 నుంచి ప్రత్యేక విమానాల్లో ‘మధ్య సీటు’ ఖాళీగానే ఉండాలి: సుప్రీంకోర్టున్యూఢిల్లీ: విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకొచ్చేందుకు నడుపుతున్న ప్రత్యేక విమానాల్లో మధ్య సీటును ఖాళీగా వదిలివేయాల్సిందేనని సుప్రీంకోర్… Read More
0 comments:
Post a Comment