హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త జయరామ్ మర్డర్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఊహించని మలుపులు తిరుగుతోంది. రాకేశ్ రెడ్డి ప్రధాన నిందితుడిగా కొనసాగుతున్న కేసు దర్యాప్తు పోలీసులకు సవాల్ గా మారుతోంది. తాజాగా జయరామ్ హత్య కేసులో రియల్టర్ల ప్రమేయం ఉందనే అంశం చర్చానీయాంశంగా మారింది. అసలు రాకేశ్ రెడ్డి నుంచి జయరామ్ అప్పు తీసుకోలేదనే విషయం గుర్తించారు పోలీసులు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SL0f5y
Thursday, February 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment