Tuesday, February 19, 2019

రోడ్డుప్ర‌మాదంలో ఐపీఎస్ అధికారి త‌ల్లిదండ్రులు దుర్మ‌ర‌ణం: అనుమానాలెన్నో!

ల‌క్నోః ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ర‌క్తమోడింది. య‌మునా ఎక్స్‌ప్రెస్ వే స‌హా ఆ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం తెల్ల‌వారు జామున చోటు చేసుకున్న రోడ్డు ప్ర‌మాదాల్లో 20 మంది దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. 12 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. మృతుల్లో ఐపీఎస్ అధికారి త‌ల్లిదండ్రులు ఉన్నారు. 10 గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఈ వ‌రుస ప్ర‌మాదాలు చోటు చేసుకున్నాయి. య‌మునా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tuf1PH

Related Posts:

0 comments:

Post a Comment