ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. విభజన హామీలను ప్రధాని నరేంద్ర మోడీ తుంగలో తొక్కారని మండిపడుతున్నారు. తొలుత రాజ్ ఘాట్ లో మహాత్మగాంధీకి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SzKMoX
ఢిల్లీతో ఢీ : కొనసాగుతున్న చంద్రబాబు ధర్మ పోరాటం.. జాతీయ నేతల సంఘీభావం
Related Posts:
రహస్యంగా లవర్తో డేటింగ్.. యువతిపై పోలీసుల గ్యాంగ్రేప్ఇంట్లో వాళ్లకు చెప్పకుండా బాయ్ ఫ్రెండ్ తో కలసి సీక్రెట్ గా డేటింగ్ కు వెళ్లిన ఆమె ఊహించని ప్రమాదాన్ని కొనతెచ్చుకుంది. కాపాడాల్సిన పోలీసులే ఆమెపై అఘాయి… Read More
ఎన్నికల కమిషనర్కు అక్కణ్నుంచి ఫోన్.. ఆ తర్వాతే వాయిదా ప్రకటన..కరోనా మహమ్మారి పేరు చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం.. స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేయడాన్ని సీఎం జగన్ తప్పుపట్టారు. కనీసం ఆరోగ్య శాఖ అధికారుల్ని కూడా… Read More
horse-trading: రాజ్యసభ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం, ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా..?గుజరాత్ రాజ్యసభ ఎన్నిక కోసం ప్రలోభాల పర్వం జోరుగా కొనసాగుతోంది. విపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం పరిస్థితి తీవ్రతకు… Read More
సీఎం జగన్: ఏడాదిపాటు కరోనాప్రభావం, ఇంట్లో ఉంటే సరిపోతోంది, ఏపీలో ఒక్కరికే పాజిటివ్..కరోనా వైరస్ కోసం ఏడాదిపాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఓ 15 రోజులపాటు చర్యలు తీస… Read More
ఎన్నికల కమిషనర్ ను వదిలేది లేదు: చంద్రబాబు కోసమే వాయిదా..ఆ వర్గమే: సీఎం జగన్ మండిపాటు..!స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం పైన ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. చంద్రబాబు కో… Read More
0 comments:
Post a Comment