Thursday, February 21, 2019

విత్తనాల కల్తీపై పోరాడి గెలిచిన రైతన్న .. 8 ఏళ్లుగా న్యాయ పోరాటం

హైదరాబాద్ : ఆరుగాలం కష్టించి పండించే పంటకు మద్దతు ధర రాకుంటే ఆ రైతుకు అరణ్య రోదనే. దుక్కి దున్ని పంట వేసినప్పటి నుంచి తన రక్తాన్ని ధారపోసి శ్రమిస్తాడు. విత్తనాల మొదలుకొని, ఎరువులు, గడ్డిమందు .. ఇతర రసాయనాలను కొని పంటను కంటికి రెప్పాలా కాపాడుకుంటాడు. చివరికి మద్దతు ధర రాకుంటే సాధారణ రైతు అయితే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U1DYO6

Related Posts:

0 comments:

Post a Comment