బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ బహుళ అంతస్తు భవనంలో మంటలు చెలరేగడంతో 70 మంది మృతి చెందారు. పాత ఢాకాలోని చాక్ బజార్ ప్రాంతంలోని నందకుమార్ లేన్లో ఉన్న భవంతిలో మంటలు చెలరేగాయి. బుధవారం రాత్రి ఈ ఘోరం సంభవించిందని చెప్పిన అధికారులు మంటల్లో చిక్కుకుని 70 మంది మృతి చెందినట్లు ఫైర్ సర్వీసు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BIxRas
Thursday, February 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment