న్యూఢిల్లీ: కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నేడు (ఫిబ్రవరి 1వ తేదీ) కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. సార్వత్రిక ఎన్నిలకు ముందు మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ మధ్యంతర బడ్జెట్లో.. ప్రజలను ఆకట్టుకునేందుకు ఏం చేస్తారనేది ఆసక్తికరం. 2014లో గెలిచిన ఎన్డీయేకు.. ఈ టర్మ్కు ఇది చివరి బడ్జెట్. మరో నాలుగు నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G33jnH
కేంద్ర బడ్జెట్లో బంపరాఫర్, నేరుగా రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.6వేలు
Related Posts:
పశువులను దొంగిలించే యత్నం: గంటలపాటు కొట్టడంతో వ్యక్తి మృతిపాట్నా: బీహార్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ పశువులను దొంగతనం చేస్తున్నాడంటూ 32 ఏళ్ల ఓ వ్యక్తిని గ్రామస్తులు కొట్టి చంపారు. బుధవారం జరిగిన ఈ… Read More
కరోనా వ్యాక్సిన్తో జంబలకిడి పంబ.. జనంలో విపరీత గందరగోళం.. బెంబేలెత్తించిన దేశాధ్యక్షుడు..ప్రపంచమంతా ఓ దారైతే... బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోది మరో దారి... ఎప్పుడెప్పుడు కరోనా వ్యాక్సిన్ను తీసుకొద్దామా అని దేశాధ్యక్షులంతా ఆరాటపడుతుం… Read More
హత్రాస్ గ్యాంగ్ రేప్... చార్జిషీట్లో కీలక విషయాలు వెల్లడించిన సీబీఐ...దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనలో సీబీఐ శుక్రవారం(డిసెంబర్ 18) చార్జిషీట్ దాఖలు చేసింది. బాధితురాలిపై నిందితులు సామూహిక అత్యా… Read More
పోర్న్ సైట్స్ నిర్వహించే ఆ సంస్థపై రూ. 290 కోట్ల భారీ పరువునష్టం దావా వేసిన 40 మంది మహిళలుబాగా పాపులర్ అయిన పోర్న్ వెబ్సైట్ పోర్న్ హబ్ ను నడుపుతున్న మాంట్రియల్కు చెందిన సంస్థపై కాలిఫోర్నియాలోని 40 మంది మహిళలు కేసు పెట్టారు . తమ పూర్తి అన… Read More
శబరిమల యాత్రికుల కోసం అద్భుతం- విద్యుత్, పంపింగ్ లేకుండానే 2 కోట్ల లీటర్ల నీరుసుదూర ప్రాంతాల నుంచి శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే యాత్రికుల కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మకర జ్యోతి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు రాన… Read More
0 comments:
Post a Comment