హైదరాబాద్ : కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు. జూబ్లిహిల్స్ లోని సీఆర్పీఎఫ్ సౌత్ జోన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ ఐజీ జీహెచ్పీ రాజుకు 50 లక్షల రూపాయల చెక్కును అందించారు. వ్యక్తిగతంగా తాను 25
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GLQtJT
పుల్వామా ఉగ్రదాడి : అమరజవాన్లకు నివాళి.. 50 లక్షలు అందించిన కేటీఆర్
Related Posts:
కరోనా సెకండ్ వేవ్ : మేలో ఉగ్రరూపం దాల్చనున్న కరోనా , హెల్త్ ఎమర్జెన్సీలో దేశం !!కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి .రోజువారి కేసుల సంఖ్య 3 లక్షలకు దాటినట్టుగా అధికార… Read More
తెలంగాణలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా... కొత్తగా 7432 కేసులు,33 మంది మృతి...తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మొన్న రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం(ఏప్రిల్ 23) రాత్రి 8 గంటల వరకు రికార్డు స్థాయిలో 7432 కొత్త కరోనా కేసులు నమోద… Read More
బ్రేకింగ్ : దారుణ స్థితిలో భారత్ ; 3.50 లక్షలకు చేరువగా కొత్త కరోనా కేసులు , 2,624 మరణాలతో రికార్డ్ బ్రేక్ !భారతదేశాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది .ఊహించని విధంగా ఇండియాలో పెరిగిన కేసులు, ప్రపంచ దేశాలను సైతం భారత్ వెళ్లొద్దని తమ దేశ పౌరులను హెచ్చరించే… Read More
తెలుగువారు జాగ్రత్త: బెంగళూరులో పరిస్థితి చేదాటిపోయిందన్న సీఎం..కోవిడ్ వస్తే మరణమే శరణ్యమా..?బెంగళూరు: కర్నాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు కొన్ని వేల సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసలు నమోదు అవుతుండటంతో అక్కడి హాస్పిటల్స్లో దాదాపుగా బె… Read More
మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై సీబీఐ కేసు నమోదు , ఆయన నివాసంతో సహా నాలుగు చోట్ల సోదాలుముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసు విచారణలో ఊహించని పరిణామాల మధ్య గత కొద్ది రోజులుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, పదవికి రాజీనామా చేసిన మహారాష్ట్ర మా… Read More
0 comments:
Post a Comment