హైదరాబాద్ : కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు. జూబ్లిహిల్స్ లోని సీఆర్పీఎఫ్ సౌత్ జోన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ ఐజీ జీహెచ్పీ రాజుకు 50 లక్షల రూపాయల చెక్కును అందించారు. వ్యక్తిగతంగా తాను 25
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GLQtJT
పుల్వామా ఉగ్రదాడి : అమరజవాన్లకు నివాళి.. 50 లక్షలు అందించిన కేటీఆర్
Related Posts:
ఒక వర్గాన్నే టార్గెట్ చేస్తే గందరగోళం - మొహర్రంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు - ఊరేగింపులకు నోదేశంలో కరోనా వ్యాప్తికి మతాలను ముడిపెడుతూ విద్వేషం వెళ్లగక్కుతోన్న తీరును న్యాయస్థానాలు మరోసారి గర్హించాయి. తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన విదేశీ… Read More
నెల్లూరులో మహిళ దారుణ హత్య... డెడ్ బాడీని రోడ్డుపై పడేసి వెళ్లిన దుండగులు...నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కావలిలోని పుచ్చలపల్లివారి వీధిలో గురువారం(అగస్టు 27) కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఓ వివాహితను హత్య చేశారు. అనం… Read More
కరోనా వ్యాప్తిపై తెలంగాణా జిల్లాల్లో సర్వే ... ఎన్ఐఎన్, తెలంగాణా సర్కార్ సంయుక్త నిర్వహణతెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివిధ జిల్లాల్లో కరోనా ప్రభావం ఏవిధంగా ఉంది అన్న విషయం పై జాతీయ పోషకాహార సంస్థ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తం… Read More
పక్కింటివారికి కరోనా వస్తే.... కంగారు వద్దు... ఈ జాగ్రత్తలతో మిమ్మల్ని మీరు కాపాడుకోండి...గత ఆర్నెళ్లుగా కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. వైరస్ వ్యాప్తి మొదలైన కొత్తలో ప్రజల్లో ఎంత భయముందో... ఇప్పటికీ అంతే భయం నెలకొంది. అయితే… Read More
హైదరాబాద్లో వ్యభిచార ముఠా గుట్టురట్టు... జూనియర్ ఆర్టిస్టులతో...హైదరాబాద్ జీడిమెట్లలోని షాపూర్లో ఓ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నలుగురు విటులు,నలుగురు మహిళలతో పాటు ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు… Read More
0 comments:
Post a Comment