ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన దీక్షకు ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. ముఖ్యమంత్రి దీక్షకు మద్దతుగా వచ్చిన వారి కోసం ఖరీదైన హోటళ్లలో బస ఏర్పాటు చేసారు. అదే విధంగా పలువురికి ప్రభుత్వ ఖర్చులతో విమాన టిక్కెట్లు కొనుగోలు చేసారు. ఇక ప్రత్యేక రైళ్ల కోసం 1.12 కోట్లు చెల్లించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MX9z0G
3500 ఏసి గదులు : 155 విమాన టిక్కెట్లు : పది కోట్ల పైగా ఖర్చుతో ఢిల్లీ దీక్ష..!
Related Posts:
చెత్త వేస్తే 'ఛాయ్' వచ్చే డామ్ డామ్..! (వీడియో)ప్రయాగ్ రాజ్ : కుంభ మేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు క్యూ కడుతున్నారు. గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. ఆ క్రమంలో … Read More
టీటీడీ జేఈఓ భాస్కర్ ఆకస్మిక బదిలీ: బోర్డు రాజకీయాలకు ఆయన బలి అయ్యారా?పరమ పవిత్ర పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠంలా భావించే తిరుమలలో అయిదేళ్లుగా వరుసగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. స్వామివారి తిరువాభరణాలు, పింక్ డైమండ్ చో… Read More
40 ప్రశ్నలు..! ఐదున్నర గంటల విచారణ..! రాబర్ట్ వాద్రా పై ప్రశ్నల వర్షం కురిపించిన ఈడి..!!ఢిల్లీ: ఈడీ అధికారులు ఐదున్నర గంటల పాటు వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను ప్రశ్నించారు. మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఆయన ఈడీ కార్యాలయానికి భార్య ప్రియా… Read More
కన్యత్వ పరీక్షలను నేరంగా పరిగణిస్తాం.. హెచ్చరించిన ప్రభుత్వంముంబై: వర్జినిటీ టెస్టులకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. కొత్తగా పెళ్లైన మహిళకు కన్యత్వ పరీక్షలు చేసిన వార్త వెలుగులోకి రావడంతో మహా… Read More
ఒక్క రూపాయి కోసం రేవంత్ రెడ్డి పోరాటం?.. అరెస్ట్ కేసులో ట్విస్ట్.. ఏమిటా కథ?హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన అప్పట్లో వివాదస్పదమైంది. ఆ ఘటనల… Read More
0 comments:
Post a Comment