Tuesday, February 19, 2019

ఏపి ఉద్యోగుల సాయం 30 కోట్లు : అమ‌ర జ‌వాన్ల‌కు అండ‌గా ...!

పుల్వామా దాడిలో అమరులైన అమర జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్రంలోని అన్ని వర్గాలూ క‌దిలి వ‌స్తున్నా యి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జ‌వాన్ల కుటుంబాల‌కు 30 కోట్లు ఆర్దిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు ముందుకు వ‌చ్చారు. ప్రయివేటు పాఠ‌శాల‌లు..క‌ళాశాలలు..వ్య‌క్తులు సాయం ప్ర‌క‌టిస్తున్నారు. ఉద్యోగుల సాయం 30 కోట్లు..జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tpZznO

Related Posts:

0 comments:

Post a Comment