Wednesday, February 27, 2019

సర్జికల్ స్ట్రైక్స్2: వినూత్నంగా ఆనందాన్ని పంచుకున్న ఆటో డ్రైవర్, వివిధ దేశాల స్పందన

ఢిల్లీ: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసి దాదాపు మూడు వందల మంది ఉగ్రవాదులను హతం చేసింది. మన ఎయిర్ ఫోర్స్ పనిని యావత్ భారతం ప్రశంసిస్తోంది. ప్రపంచ దేశాలు కూడా ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు చేసిన ఈ దాడిని ఖండించలేదు. ఇది భారత్ విజయం. తమ ఆనందాన్ని ప్రజలు ఒక్కొక్కరూ ఒక్కోలా పంచుకుంటున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xql9GB

Related Posts:

0 comments:

Post a Comment