ఢిల్లీ: పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసి దాదాపు మూడు వందల మంది ఉగ్రవాదులను హతం చేసింది. మన ఎయిర్ ఫోర్స్ పనిని యావత్ భారతం ప్రశంసిస్తోంది. ప్రపంచ దేశాలు కూడా ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు చేసిన ఈ దాడిని ఖండించలేదు. ఇది భారత్ విజయం. తమ ఆనందాన్ని ప్రజలు ఒక్కొక్కరూ ఒక్కోలా పంచుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xql9GB
సర్జికల్ స్ట్రైక్స్2: వినూత్నంగా ఆనందాన్ని పంచుకున్న ఆటో డ్రైవర్, వివిధ దేశాల స్పందన
Related Posts:
బెంగళూరులో కుప్పకూలిన యుద్ధ విమానం...ఇద్దరు పైలట్లు మృతిబెంగళూరు: బెంగళూరులో విమాన ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్రయంలో ఈ దుర్ఘటన… Read More
కేంద్ర వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ బడ్జెట్..! విరుచుకుపడ్డ టీటీడిపి..!!హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్ రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తాయిలాలు ప్రకటించారు తప్ప నిరుపైదలకు చేలు చేద్దామని కాదని టీటీడిపి పోలిట్ బ్యూరో స… Read More
ఎన్డీయే హయాంలో ఇదేనా మంచి బడ్జెట్?.. కొన్ని ముఖ్యాంశాలుఢిల్లీ : జనరల్ ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ... పార్లమెంటులో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఆసక్తికరంగా మారింది. కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రిగా పీయూ… Read More
అదొక్కటే మినహా: బడ్జెట్పై రాహుల్, మన్మోహన్, శశిథరూర్ ఏమన్నారంటే?న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పైన సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు, ఉద్యోగాలు, అసంఘటిత కార్మికులు, రెండు … Read More
హోదా కోసం హోరెత్తిన ఏపి : అన్ని చోట్లా బంద్ ప్రభావం : ఒక్కటైన ఉద్యమకారులు..ఏపికి ప్రత్యేక హోదా..విభజన హామీలు నెరవేర్చాలంటూ బంద్ కు పిలుపునిచ్చారు. ఏపి లోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ బంద్ ప్రభావం కనిపించింది. హోదా సాధాన సమి… Read More
0 comments:
Post a Comment