ఢిల్లీ: పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసి దాదాపు మూడు వందల మంది ఉగ్రవాదులను హతం చేసింది. మన ఎయిర్ ఫోర్స్ పనిని యావత్ భారతం ప్రశంసిస్తోంది. ప్రపంచ దేశాలు కూడా ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు చేసిన ఈ దాడిని ఖండించలేదు. ఇది భారత్ విజయం. తమ ఆనందాన్ని ప్రజలు ఒక్కొక్కరూ ఒక్కోలా పంచుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xql9GB
సర్జికల్ స్ట్రైక్స్2: వినూత్నంగా ఆనందాన్ని పంచుకున్న ఆటో డ్రైవర్, వివిధ దేశాల స్పందన
Related Posts:
ఆజ్ఞాతం వీడిన రవిప్రకాశ్ : పోలీసు విచారణకు హాజరు ..హైదరాబాద్ : టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ సైబర్ క్రైం పోలీసుల విచారణకు హాజరయ్యారు. టీవీ 9 సంస్థలో ఫోర్జరీ, డేటా చోరీ ఆరోపణలను రవిప్రకాశ్ ఎదుర్కొన్నారు.… Read More
పొత్తులొద్దు బాబాయ్..! ఉప ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్తామన్న అఖిలేష్ యాదవ్..!!లక్నో/హైదరాబాద్ : ఎన్నికల్లో అన్ని ప్రయోగాలు ముగిసిపాయాయి. పొత్తులతో పార్టీలు చిత్తయ్యాయి. అనైతిక పొత్తులతో రాజకీయ పార్టీలు ఉనికిని కొల్పోయే ప్రమాదంలో… Read More
50 అడుగుల లోయలోకి పల్టీ కొట్టిన బస్సు!డెహ్రాడూన్: దేవభూమిగా పేరున్న ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఒకటి సుమారు 50 అడుగుల లోతు ఉన్న లో… Read More
ఫ్యాన్స్ కు షాకిచ్చిన నటి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్ రమ్యా, ట్విట్టర్ అకౌంట్ క్లోజ్, అందుకేన్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని పదేపదే విమర్శించి సోషల్ మీడియాలో హంగామా చేసిన ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్… Read More
బావ అని నమ్మితే నట్టేట ముంచాడు : స్నేహితులతో కలిసి లైంగికదాడి, పంజాబ్లో దారుణంచండీగఢ్ : రోజుకో చోట, ప్రేమ, స్నేహం, బంధువుల పేరుతో మైనర్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నమ్మి రావడమే వారి పాలిట పాపమవుతుంది. నరకచూపించి ... నడిరోడ… Read More
0 comments:
Post a Comment