ఏపిలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తిరిగి ప్రజల్లోకి వెళ్లేందుకు కొత్త యాత్ర చేపట్టింది. 2014 ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ భరోసా యాత్రం ప్రారంభించింది. అనంతపురం ఇల్లా నుండి ప్రారంభమైన ఈ యాత్రలో ఈ నెల 22న రాహుల్ గాంధీ పాల్గొంటారు. భరోసా యాత్ర ప్రారంభం..ప్రత్యేక హోదా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GOLZlS
Tuesday, February 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment