నెల్లూరు : వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న స్వర్ణభారతి ట్రస్ట్ 18వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. నెల్లూరు జిల్లాలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించిన ట్రస్ట్ దశదిశాల వ్యాపించింది. ఏపీతోపాటు తెలంగాణ .. ఇతర ప్రదేశాల్లో కూడా ట్రస్ట్ బ్రాంచ్ లను ఏర్పాటు చేసుకుంది. ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి రామ్ నాథ్ ..నెల్లూరు జిల్లా వెంకటాచలంలో గురువారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BOY0Ez
Friday, February 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment