Monday, February 25, 2019

148 మందితో వెళ్తున్న విమానం హైజాక్, హైజాకర్‌ను కాల్చి చంపిన భద్రతా దళాలు

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఓ వ్యక్తి విమానాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేశాడు. అతనిని బంగ్లాదేశ్ ప్రత్యేక దళాలు కాల్చి చంపేశాయి. బిమాన్‌ ఎయిర్ లైన్‌కు చెందిన బీజీ 147 విమానాన్ని గుర్తు తెలియని వ్యక్తులు హైజాక్‌ చేయడానికి ప్రయత్నించారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఆ విమానం ఢాకా నుంచి చిట్టగాంగ్ మీదుగా దుబాయికి బయలుదేరాల్సి ఉంది. ఢాకా నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NsJIOp

Related Posts:

0 comments:

Post a Comment