ఢాకా: బంగ్లాదేశ్లో ఓ వ్యక్తి విమానాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేశాడు. అతనిని బంగ్లాదేశ్ ప్రత్యేక దళాలు కాల్చి చంపేశాయి. బిమాన్ ఎయిర్ లైన్కు చెందిన బీజీ 147 విమానాన్ని గుర్తు తెలియని వ్యక్తులు హైజాక్ చేయడానికి ప్రయత్నించారు. బంగ్లాదేశ్కు చెందిన ఆ విమానం ఢాకా నుంచి చిట్టగాంగ్ మీదుగా దుబాయికి బయలుదేరాల్సి ఉంది. ఢాకా నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NsJIOp
148 మందితో వెళ్తున్న విమానం హైజాక్, హైజాకర్ను కాల్చి చంపిన భద్రతా దళాలు
Related Posts:
తెలంగాణలో కరోనా: టెస్టుల తగ్గింపు -కొత్తగా 592 కేసులు, 3మరణాలు -గ్రేటర్లోనే ఎక్కువతెలంగాణలో కరోనా టెస్టుల డేటాపై తీవ్ర అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతోండటం, ప్రతిరోజూ కనీసం 50 వేలకు తగ్గకుండా టెస్టులు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించ… Read More
టీడీపీ ఎమ్మెల్యే భూకబ్జా?: స్వాధీనం చేసుకున్న అధికారులు: రాజకీయ కక్షసాధింపు చర్యేనంటూవిశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయన ఆక్రమించినట్లుగా భావిస్తోన్న స్థలాన్ని స్వా… Read More
వ్యాక్సిన్ తీసుకున్నాక మైకం.. మీడియాతో మాట్లాడుతుండగా సొమ్మసిల్లి.. ఓ హెడ్ నర్స్కరోనా వైరస్ వచ్చిన వారికి తీసుకుంటోన్న వ్యాక్సిన్ వల్ల ఒక్కొక్కరికీ ఒక్కో ప్రభావం చూపిస్తోంది. తలనొప్పి, అలసట, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. అయితే అ… Read More
25న రైతులతో ప్రధాని మోదీ సంవాదం -బీజేపీ నేతృత్వంలో 2500 చోట్ల -నిరసనగా యూపీ-ఢిల్లీ సరిహద్దు బంద్దేశ రాజధాని ఢిల్లీలో చలితోపాటే రైతుల నిరసనలపై రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. రైతుల నిరసనోద్యమం రాజకీయ ప్రేరితమంటూ విమర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ,… Read More
నేడు రైతు అమరవీరులకు నివాళి - 25 రోజుల్లో 33 మంది మృతి -కండిషన్కు సరేనంటేనే చర్చలుసంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనలు ఆదివారం నాటికి 25వ రోజుకు చేరాయి. బక్క రైత… Read More
0 comments:
Post a Comment