వాషింగ్టన్ : అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలతో అగ్రరాజ్యం అమెరికా గజగజ వణికిపోతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అతి తక్కువ టెంపరేచర్లు నమోదవుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు.. జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. వీపరీతమైన చలి తట్టుకోలేక 12 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతల కారణంగా డెట్రాయిట్ తో పాటు చాలా ప్రాంతాల్లో కాలువలు,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t0Qt0J
చలి పంజాకు 12 మంది బలి..!
Related Posts:
అవినీతి అడ్డా కాంగ్రెస్..! పేదల సంక్షేమం మాతోనే.. ప్రచారంలో మోడీరాయ్గఢ్ : బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అమీతుమీకి సిద్ధమయ్… Read More
వస్తా.. మళ్లీ పోటీ చేస్తా.. కోమటిరెడ్డి టార్గెట్ ఏంటో తెలుసా?నల్గొండ : కాంగ్రెస్ సీనియర్ లీడర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేగా మాత్రమే పోటీచేస… Read More
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాజీ సీఎం కిడ్నాప్ చేశారు: బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు !బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప, బీజేపీ నాయకులు కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారని కాంగ్రె… Read More
పవన్ కళ్యాణ్ పార్టీలోకి అబ్దుల్ కలాం సలహాదారు: నెరవేరిన జనసేనాని ఎదురుచూపులుఅమరావతి: దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ సలహాదారుగా పని చేసిన ప్రముఖులు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. ఇటీవల జనసేనాని పార్ట… Read More
రాఫెల్ ట్విస్టు: ఓ వైపు అధికారిక చర్చలు.. మరోవైపు పీఎంఓ ఎంట్రీ.. ఏంజరుగుతోంది?దేశాన్ని కుదిపేస్తోన్న రాఫెల్ విమాన కొనుగోలు అంశం మరో మలుపు తీసుకుంది. ప్రధాని నరేంద్రమోడీ బృందం ఓ వైపు ఫ్రాన్స్ ప్రభుత్వంతో చర్చలు జరపుతూనే అదే సమయం… Read More
0 comments:
Post a Comment