నయారాయపూర్: ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎదురు కాల్పుల్లో పదిమంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని చెబుతున్నారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ చోటు చేసుకున్న ప్రాంతం ఇంద్రావతి నది సమీపంలో ఉంటుంది. ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా దళాలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SE1S56
బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్, 10 మంది మృతి: నక్సలైట్లకు ఎదురుదెబ్బ
Related Posts:
coronavirus ఎఫెక్ట్: మోడీ ప్రతిపాదనకు పాక్ ఓకే, స్వాగతించిన సార్క్ దేశాలున్యూఢిల్లీ/ఇస్లామాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ విషయంలో దాయాది దేశం ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాటకు సానుకూలంగా స్పందించింది. కరోనా మహమ్… Read More
దిశ కేసులో ఫేక్ ఎన్ కౌంటర్ చేశారు: పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యరాజమహేంద్రవరం: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యచార ఘటనలో జరిగిన ఎన్కౌంటర్ను బూటకపు ఎన్కౌంటర్గా అభివర్ణించారు జనసేన… Read More
ఏపీలో దాడులపై బీజేపీ ఎంపీలకు కేంద్రం క్లారిటీ.. జగన్ ధైర్యం కూడా అదేనా?ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు సందర్భంగా అధికార వైసీపీ తమ పార్టీ కార్యకర్తలు, నేతలపై దాడులకు పాల్పడుతోందని బీజేపీ ఎంపీలు రాసిన లేఖపై కేంద్రం స్పందించింది.… Read More
భారత్లో అత్యుత్తమ బ్యాంక్ ఏదో తెలుసా.. ఫైనాన్స్ ఏసియా ఓటు దేనికి..పెట్టుబడిదారుల సంఘం, విశ్లేషకుల మధ్య నిర్వహించిన ఒక పోల్లో, అగ్రశ్రేణి గ్లోబల్ ఫైనాన్షియల్ మేగజైన్ ఫైనాన్స్ ఆసియా.. భారతదేశంలో అత్యుత్తమ సేవలు అందిస్… Read More
కరోనా ఎఫెక్ట్ : కేంద్రం ఆదేశాలతో తెలంగాణా రాజ్ భవన్ కీలక నిర్ణయంచైనాలో కంట్రోల్ లోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. తీరని ప్రాణ, ఆర్ధిక నష్టాన్ని మిగులుస్తుంది. ఇక భారతదేశంలోనూ కరోనా కేసుల సంఖ్య పె… Read More
0 comments:
Post a Comment