హైదరాబాద్/కోల్కతా: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు శుక్రవారం ఉదయం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఫోన్ చేశారు. కోల్కతాలో బీజేపీయేతర పార్టీలు, విపక్షాల ఆధ్వర్యంలో తలపెట్టిన శనివారం నాటి ర్యాలీపై వారి మధ్య చర్చ జరిగింది. ఈ ర్యాలీకి యునైటెడ్ ఇండియా అని నామకరణం చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W0mHq2
మమతా బెనర్జీ ఫోన్ చేసినా కోల్కతా ర్యాలీకి కేసీఆర్ నో, ఎందుకంటే: రాహుల్ గాంధీ లేఖ
Related Posts:
కంటైన్మెంట్ జోన్లోకి తిరుమల పుణ్యక్షేత్రం... 80 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్...తిరుపతిలో పట్టణంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పుణ్య క్షేత్రం తిరుమలను 'కంటైన్మెంట్ జోన్'గ… Read More
అసలు దొంగలు దుబాయ్ అధికారులే.. బాంబు పేల్చిన స్వప్న సురేశ్.. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో సంచలనం..ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో సంచలన పరిణామాం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న స్వప్న సురేశ్ ఎ… Read More
ఏపీలో కరోనాపై పోరుకు మరో అస్త్రం- రంగంలోకి సంజీవని బస్సులు- మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్...కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం దూసుకుపోతోంది.. కరోనా నివారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఇప్పటివరకూ రా… Read More
సప్తగిరి పత్రికతో పాటు అన్యమత పత్రిక వివాదం .. గుంటూరులో తిరుపతి పోలీసుల దర్యాప్తుతిరుమల తిరుపతి దేవస్థానంలో తాజాగా మరోమారు సప్తగిరి మాసపత్రికతో పాటు అన్యమత మాసపత్రిక కూడా పాఠకుడికి వచ్చింది అన్న వార్తలతో మరో వివాదం చెలరేగింది. ఏపీల… Read More
వివాదాస్పద ఆధ్మాత్మిక గురు ప్రబోధానంద కన్నుమూత...త్రైత సిద్దాంతకర్తగా ప్రచారం పొందిన ప్రబోధానంద స్వామి గురువారం(జూలై 9) కన్నుమూశారు. అనంతపురంలోని తాడిపత్రిలో ఉన్న చిన్నపొడమల ఆశ్రమంలో ఆయన తుది శ్వాస వ… Read More
0 comments:
Post a Comment