హిందువులకు ముస్లింలకు మధ్య చిచ్చు పెడుతున్న రాజకీయనాయకులను మంటల్లోకి వేసి కాల్చాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సుహెల్దేవ్ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓపీ రాజ్భర్. హిందువులు ముస్లింల మధ్య చెలరేగిన అల్లర్లలో ఎవరైనా రాజకీయనాయకుడు మృతి చెందారా అని ప్రశ్నించారు. మతంపై రాజకీయం చేసి హింసను ఊతమిచ్చే రాజకీయనాయకులను మంటల్లో వేసి కాల్చి చంపాలని తీవ్ర
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TM5miI
హిందువులు ముస్లింల మధ్య చిచ్చుపెట్టే రాజకీయానేతలను ఏం చేయాలో చెప్పిన మంత్రి
Related Posts:
ఇంటెలిజెన్స్ రిపోర్టుతో షాక్ కు గురైన సీఎం, కుమారుడి విజయం కోసం, బీజేపీ నాయకులు!బెంగళూరు: మండ్య లోక్ సభ ఎన్నికలకు సంబందించి ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక చూసిన కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి షాక్ కు గురైనారని సమా… Read More
ప్రియాంకపై రాహుల్ చాడీలు... ! చెల్లి నాకన్నా పెద్ద హెలికాప్టర్ లో తిరుగుతోంది ( వీడియో )లక్నో: మూడో విడత లోక్ సభ ఎన్నికల ప్రచారం చివరిరోజు శనివారం అరుదైన ఘటన చోటు చేసుకుంది. ప్రచారం ముగియడానికి కొన్ని గంటలే మిగిలి ఉన్న పరిస్థితుల్లో ఊపిరి… Read More
ఈ ఆరేళ్ల పిల్లాడి తపన చూసి పెటా మురిసిపోయింది..అవార్డు ఇచ్చేసింది..!మిజోరాం: ఆ చిన్నారి వయస్సు ఆరేళ్లు. ఆడిపాడే వయస్సు అది. సరదాగా సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్నాడు. ఒక్కసారిగా ఇంటికి వెళ్లి కన్నీటి పర్యంతం అయ్యాడు. వెంట… Read More
ఆ బస్సును 37 ముక్కలు చేసారు..! దొంగతనానికే కొత్త అర్థం చెప్పిన కేటుగాళ్లు ..!!హైదరాబాద్ : అఫ్జల్గంజ్ పరిధిలో కుషాయిగూడ ఆర్టీసీ బస్సు చోరీకి గురైందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా బస్సు చోరీ నిందితులను… Read More
జగన్ కాన్ఫడెన్స్కు కారణం ఆ ఇద్దరేనా ? ఇప్పుడు టూర్ కూడా వారి ప్లానేనా ?పోలింగ్ నాడు రాత్రి జగన్ కాన్ఫిడెన్స్ లెవల్స్ చూస్తే..ఎవరికైనా ఆయనే గెలిచేది అనిపిస్తుంది. తమ విజయం ఖాయమని చెబుతూనే..సీట్లు కాదు..లాండ్ స్లైడ… Read More
0 comments:
Post a Comment