అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందని, కానీ ఇలాంటి బెదిరింపులకు తాము భయపడేది లేదని చెప్పారు. రాష్ట్రపతి పాలన పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు: మమత ఎఫెక్ట్,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RDogf7
'వారానికో కేంద్రమంత్రి, ఏపీలో రాష్ట్రపతి పాలన పెడతామని బీజేపీ బెదిరింపులు'
Related Posts:
టీడీపీ చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం.. సర్వం దోపిడీ మయం.. బొత్స మాటల తూటాలు..!విశాఖపట్నం : టీడీపీ చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం.. సర్వం దోపిడీ మయం అన్న తీరుగా మాట్లాడారు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. టీడీపీ విధానాలు, మ… Read More
సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగురవేయాల్సిందే.. కేటీఆర్పై మండిపడ్డ దత్తన్న..!హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుతోంది. టీఆర్ఎస్ పార్టీకి దీటుగా బలం పుంజుకోవాలని భావిస్తున్న బీజేపీని మ… Read More
కశ్మీర్పై రాహుల్వి తప్పుడు కథనాలు : కొట్టిపారేసిన రాజ్భవన్, వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో పర్యటనపై ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలను ఆ రాష్ట్ర గవర్నర్ కార్యాలయం తప్పుపట్టింది. కశ్మ… Read More
\"హిందూ పాకిస్థాన్\" వ్యాఖ్యలపై ఎంపీ శశిథరూర్కు అరెస్ట్ వారెంట్కాంగ్రెస్ పార్టీ నేత ఎంపీ శశిథరూర్ పై కోల్కతా కోర్టు అరెస్ట్ వారెంట్ విడుదల చేసింది. 2019 ఎన్నికల తర్వాత రెండవ సారి బీజేపీ ఎర్పడిన బీజేపీ ప్రభుత్వాన్… Read More
జమ్ముకశ్మీర్లో భూకంపం.. ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీసిన జనంశ్రీనగర్ : హిమానీనదం జమ్ముకశ్మీర్లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 4.2గా నమోదైంది. దీంతో ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు… Read More
0 comments:
Post a Comment