విజయవాడ : ఆయేషా మీరా కేసులో విచారణను కేంద్ర విచారణ సంస్థ వేగవంతం చేసింది. అందులో బాగంగా పాత నేరస్తులుగా ముద్రించబడ్డ కొంత మందిని విచారించింది సీబీఐ. కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న ఆయేషా హత్యకేసులో అసలు వాస్తవాలు మాత్రం ఇంతవరకూ వెలుగుచూడలేదు. కాని అదే కేసులో ప్రధాన ముద్దాయి అంటూ సత్యం బాబు అనే యువకుడికి శిక్షించిన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Cv0mb7
Sunday, January 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment