గుంటూరు: గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో ఏర్పాటు చేస్తున్న 36 అడుగుల భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆవిష్కరించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద రావు పాల్గొన్నారు. దాదాపు 50 ఎకరాల చెరువు మధ్యలో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W55n31
గిఫ్ట్ పేరుతో కేసీఆర్ భయపెడుతున్నారు: బాబు, 'తెలంగాణ' దెబ్బతో మాట్లాడనని చెప్పిన లగడపాటి!
Related Posts:
తప్పిన పెనుప్రమాదం: చక్రాల బోల్టులు బిగించకుండానే బయలుదేరిన ఆర్టీసీ బస్సులుహైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తుండటంతో ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే, ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లు బస్స… Read More
ఆర్టీసీ సమ్మె కేసు 10వ తేదీకి వాయిదా: వాస్తవ పరిస్థితి కోరిన హైకోర్టు: ఇక ప్రభుత్వం చేతిలో నిర్ణయం..తెలంగాణ ఆర్టీసీ సమ్మె వ్యవహారం పైన హైకోర్టులో వాదనలు ముగిసాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిని ఓయూ విద్యార్థి… Read More
హుజూర్నగర్లో ఉత్తమ్ ఇంటికే, ఉట్టి మాటలు ప్రజలు నమ్మరన్న మంత్రి సత్యవతి, ఎంపీ కవితహుజూర్నగర్లో గులాబీ గుబాళించడం ఖాయమని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గానికి ఉత్తమ్కుమార్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. ఉ… Read More
సుఖోయ్ - 30 యుద్ద విమానం విన్యాసాలు.. మీరూ ఓ లుక్కేయండి (వీడియో)ఢిల్లీ : గగన తలంలో సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ద విమానం సందడి చేసింది. ఎయిర్ ఫోర్స్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యుద్ధ విమానం విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నా… Read More
అమెరికాలో కాల్పుల కలకలం, నలుగురి మృతి, ఐదుగురికి తీవ్రగాయాలుఅమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపింది. కాన్సాస్లో సాయుధులైన దుండగులు విరుచుకుపడ్డారు. పదుల సంఖ్యను లక్ష్యం చేసుకొని విచక్షణరహితంగా కాల్పులు జరిపారు… Read More
0 comments:
Post a Comment