న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ను గురువారం ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమించారు. అనారోగ్యం కారణంగా అజయ్ మాకెన్ బుధవారం ఈ పదవికి రాజీనామా చేశారు. దీంతో షీలా దీక్షిత్కు బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీ యూనిట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఇంచార్జ్ పీసీ చాకో మాట్లాడుతూ.. షీలా దీక్షిత్ను అధ్యక్షురాలిగా నియమించామని,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H6XI0W
Friday, January 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment