Sunday, January 6, 2019

హిమాచల్ ప్రదేశ్‌లో లోయలో పడ్డ స్కూలుబస్సు ఆరుమంది చిన్నారులు మృతి

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. సిరిమార్ జిల్లాలో విద్యార్థులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఏడుగురు చనిపోగా అందులో ఆరుమంది చిన్నారులు ఉన్నారు. శనివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ఉదయం స్కూలుకు వెళ్లేందుకు బస్సు ఎక్కారు విద్యార్థులు. తల్లిదండ్రులకు బై చెప్పారు. అలా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2C5Et29

Related Posts:

0 comments:

Post a Comment