ఢిల్లీ : కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ (88) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రాజకీయాల్లో క్రీయాశీలకంగా వ్యవహరించిన ఫెర్నాండెజ్ వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. వాజ్పేయి హయాంలో రక్షణ, రైల్వే, పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగారు. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో 1930, జూన్ 3న
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MCdXSM
కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ ఇకలేరు
Related Posts:
బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు : ఓటర్లకు డబ్బు పంచిన వ్యవహారం ..!ప్రముఖ సినీ నటుడు..టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నంద్యాల ఉపఎన్నిక సంద ర్భంగా ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంపిణీ వ్యవ… Read More
పుల్వామా దాడుల తర్వాత ఇరుదేశాలతో టచ్లో ఉన్నాం: ట్రంప్భారత్ పాకిస్తాన్ల మధ్య పరిస్థితి దారుణంగా తయారైందని తర్వలోనే ఈ రెండు దేశాల మధ్య ప్రతీకారాలు పోయి శాంతివాతావరణం నెలకొనాలని ఆకాంక్షిస్తున్నట్లు అమెరికా… Read More
అస్సాంలో విషాదం... ఈ మద్యం సేవించి 66 మంది కార్మికులు మృతిఅస్సాం: అస్సాంలో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించి 66 మంది టీ తోటల్లో పనిచేసే కార్మికులు మృతి చెందారు. ఒక్క గోలఘాట్ జిల్లాలోనే 39 మంది మరణించా… Read More
రాష్ట్రంలో పెరిగిన 24 లక్షల ఓటర్లు .. ఓటర్ల రేషియో కూడా పెరిగింది : సీఈసీ రజత్ కుమార్హైదరాబాద్ : రాష్ట్రంలో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయ్యింది. మొత్తం 2.95 కోట్ల ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే వి… Read More
అసంతృప్తి... వినయ్ భాస్కర్ కు మంత్రిగా నో ఛాన్స్ ? .. ఉద్యమకారుల స్థానం ఇదేనా ? ఓరుగల్లులో చర్చఆయన వరంగల్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీలో కీలక నేత, ఉద్యమ కాలం నుంచి పనిచేసిన నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధనకై లాఠీ దెబ్బలు తిన్న ఎమ్మెల్యే. ఆయనే వరంగల్ పశ… Read More
0 comments:
Post a Comment