హైదరాబాద్ : దేశంలో గుణాత్మక మార్పుకోసం మూడో ప్రత్యామ్నాయం ఆవశ్యకత ఉందని, అందకోసం తనతో కలిసి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి పిలుపుకు జాతీయ నేతలు స్పందించిన విషయం తెలిసిందే..! తాజాగా ప్రాంతీయ పార్టీల మద్దత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్న చంద్రశేఖర్ రావు ముందుగా ఏపీ లో ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డిని సంప్రదించబోతున్నారు. అందుకోసం వచ్చేనెలలో ఏపిలో పర్యటించబోతున్నట్టు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AQlxVb
ఏపీలో కేసీఆర్ పర్యటన..! ఫెడరల్ ఫ్రంట్ లోకి జగన్ కు ఆహ్వానం..!!
Related Posts:
కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్లు, నివాస స్థలం, భార్యకు గ్రూప్-1 జాబ్: కేసీఆర్చైనా జవాన్లతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టంచేశారు. సరిహద్ద… Read More
పర్మిట్ ఫీజు, రోడ్ ట్యాక్స్ రద్దు చేయండి, ట్యాక్సీ యజమానులను వేధించొద్దు, : పవన్ కల్యాణ్ట్యాక్సీ యజమానులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. లాక్ డౌన్ వల్ల వారి పరిస్థితి దుర్భరంగా మారిందని గుర్తుచేశ… Read More
పంజాగుట్ట స్టీల్ వంతెన ప్రారంభం: ట్రాఫిక్ సమస్యలకు ఇక చెక్హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తీర్చేందుకు మరో వంతెన సిద్ధమైంది. పంజాగుట్టలో నూతనంగా నిర్మించిన ఉక్కు(స్టీల్) వంతెనను శుక్రవారం డిప్యూటీ సీఎం మ… Read More
చైనా వస్తువులపై 300% అధిక పన్ను.. కంటికి కన్ను పెకిలిద్దాం.. ప్రధానితో అఖిలపక్షం నేతలు..భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి కొనసాగుతోన్న ఉద్రిక్తత, తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో 20 మంది జవాన్ల కిరాతక హత్యలు, చైనా పట్ల త… Read More
కరోనా పరీక్షల ధరల్లో వ్యత్యాసం ఎందుకు? దేశమంతా ఒకేలా ఉండాలి: సుప్రీంకోర్టున్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నిర్దారణ పరీక్షల కోసం వసూలు చేసే ధరల్లో రాష్ట్రాల మధ్య ఉన్న వ్యత్యాసాలపై సుప్రీంకోర్టు మండిపడింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్… Read More
0 comments:
Post a Comment