మనం ఇద్దరు..మనకు ఇద్దరు. దేశంలో ప్రముఖులు జనాభా నియంత్రించుకోవాలని ఎప్పటి నుంచో సూచిస్తూ ప్రచారం చేసిన నినాదం ఇది. ఇప్పటికీ దేశంలోని కొందరు ప్రముఖులు ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు. అయితే, ఏపి సీ యం చంద్రబాబు మాత్రం విరుద్దంగా సలహాలు ఇస్తున్నారు. చైనా -జపాన్ దేశాల్లో ఉన్న పరిస్థితులను వివరిస్తూ.. జనాభా పెంచటానికి ప్రయత్నం చేయాలని పిలుపునిస్తున్నారు. ఇప్పుడు ఇది దేశ వ్యాప్త చర్చకు కారణమైంది..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sOmucc
జనాభా పెంచండి..చంద్రబాబు నినాదం: దేశ వ్యాప్త చర్చ : ఎవరి వాదన నిజం..!
Related Posts:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: రాప్తాడు నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రాప్తాడు మండలం, సికె పల్లి, రామగిరి, బనగానపల్లె మండలాలు వచ్చి చేరాయి. అనంతపురం రూరల్, ఆత్మకూరు … Read More
ఏపి డిజిపికి ఎన్నికల సంఘం పిలుపు : వివరణ కోరనున్న ఇసి అధికారులు : వైసిపి ఫిర్యాదుల ఎఫెక్ట్..!రెండు రోజుల క్రితం ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణ కోరిన కేంద్ర ఎన్నికల సంఘం..ఇప్పుడు ఏపి డిజిపికి సమ న్లు జారీ చేసింది. ఈ రోజు తమ వద్ద… Read More
సాక్ష్యాధారాలతో టీడీపీ ఎంపీ అభ్యర్థి సొమ్ము పట్టివేతహైదరాబాద్/అమరావతి: తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ లోక్ సభ సభ్యుడు, జయభేరి గ్రూపు సంస్థల ఛైర్మన్ మాగంటి మురళీమోహన్ కు చెందిన రెండు కోట్ల రూపాయల న… Read More
అరుణాచల్లో ఓటుకు నోటు! సీఎం కాన్వాయ్లో కోట్ల కట్టలు!ఎన్నికల వేళ అరుణాచల్ సీఎం కాన్వాయ్లో నోట్ల కట్టలు కలకలంపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. రెడ్ హ్యాండెడ్గా దొరికినా ఈసీ ఇంకా చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: మడకశిర నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనరల్ కేటగిరీ నుండి ఈ స్థానం ఎస్సీకుల రిజర్వ్ అయింది. పూర్వం ఉన్న మడకశిర, అమరాపురం, గుదిబండ, ర… Read More
0 comments:
Post a Comment