హైదరాబాద్: మల్కాజిగిరి నియోజకవర్గ సమావేశం ఆదివారం రసాభాసగా ముగిసింది. చివరకు పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణను సస్పెండ్ చేసే వరకు వెళ్లింది. ఇటీవలి అసెంబ్లీ సమావేశ ఫలితాలపై పార్టీ నేతలు నేతలు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్కడి నుంచి పోటీ చేసిన సర్వే సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొన్ని రౌడీమూకలు ఉన్నాయని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sd4UOU
దారితప్పిన సమీక్ష, ఓటమి కారకులే చేస్తారా: సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ నుంచి సర్వే సస్పెన్షన్
Related Posts:
హాజీపూర్ ఘటన మరువకముందే .... వలిగొండలో ఓ కామాంధుడి ఘాతుకంహజీపూర్ ఘటన మరువకముందే మరో దారుణం జరిగింది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలో దివ్యాంగురాలైన బాలికపై లైంగికదాడి స్థానికంగా కలకలం రేపింది. మానసిక వికలాం… Read More
టార్గెట్ రాజ్యసభ... బీజేపీ నెక్స్ట్ ప్లాన్ అదేనా?ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ ఇప్పుడు రాజ్యసభపై కన్నేసింది. పెద్దల సభలో బలం పెంచుకోవడంపై దృష్టి పెట్ట… Read More
ప్రభుత్వానికి సమయం ఇద్దాం: నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటాం: అధైర్యం వద్దు..చంద్రబాబు..!ఏపీలో ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతల ముందుకొచ్చారు. ఎన్నికల్లో ఓటమితో బాధలో ఉన్న పార్టీ నేతలకు..కార్యకర్తలకు … Read More
మహానాడును రద్దు చేసి..ఎన్టీఆర్ జయంతి వేడుకలు!మంగళగిరి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు జయంత్యుత్సవాలను గుంటూరు జిల్లా నాయకులు ఘనంగా నిర్వహించా… Read More
నేను బాబుకు మాత్రమే వ్యతిరేకిని.. టీడీపీకి కాదు..! ఎన్టీఆర్ ఘాట్ లో లక్ష్మీపార్వతికి చేదు అనుభవం..!!హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నేడు. ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అంటూ పాలన సాగించిన నందమూరి తారకరామారావు ఎప్పటికీ చిరస్మరణీయుడే.… Read More
0 comments:
Post a Comment