ఢిల్లీ: ఎన్నికల వేళ మరోసారి రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. మాజీ కేంద్ర రక్షణ మంత్రి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ను కలిసిన తర్వాత పలు ఆసక్తికర విషయాలను రాహుల్ గాంధీ వెల్లడించారు. నాడు రక్షణశాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్కు మోడీ ప్రభుత్వం చేసుకున్న కొత్త ఒప్పందం గురించి ఏమీ తెలియదనే ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UAXbGz
ఇంట్రెస్టింగ్: సీబీఐ డైరెక్టర్గా అలోక్ వర్మను ఇందుకోసమే తొలగించారా..?
Related Posts:
ఇకపై బస్ స్టాండ్ లలో ఫ్రీ వైఫై .. బీఎస్ఎన్ఎల్ తో చర్చలు జరుపుతున్న ఆర్టీసీప్రపంచీకరణ నేపథ్యంలో మన జీవితాలు ఇంటర్నెట్ తో ముడిపడి పోయాయి. ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలన్నా , మన దైనందిన కార్యక్రమాలు నిర్వహించాలన్నా , ఉద్యోగ వ్య… Read More
ప్రేమోన్మాది అవినాష్ దాడిలో గాయపడ్డ రవళి చికిత్స పొందుతూ మృతిహైదరాబాదు: వరంగల్ హన్మకొండలో ప్రేమోన్మాది చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని రవళి మృతిచెందింది. గత వారంర… Read More
మాయావతి మార్క్ పాలిటిక్స్: ఈ సామాజిక వర్గం వారికే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక టికెట్లులక్నో: సార్వత్రిక ఎన్నికలకు మరో కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు యుద్ధానికి సమాయత్తమవుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా దృష్టి మాత్… Read More
జైజవాన్ : అమరజవాను తల్లికి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పాదాభివందనండెహ్రాడూన్ : నిర్మలా సీతారామన్...దేశ రక్షణశాఖ మంత్రి. ప్రధాని నరేంద్రమోడీ ఆమెపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ దేశప్రజల మన్ననలు పొందుతున్నమహిళా మంత్ర… Read More
ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్యులు.. కడుపులో దూది పెట్టి కుట్లేశారునిర్లక్ష్యమో, మతిమరపో తెలీదు కానీ తెలంగాణ రాష్ట్రంలో రోజుకో చోట వైద్యుల నిర్వాకం బయటపడుతుంది. శస్త్ర చికిత్స నిర్వహించి కడుపులో కత్తెరపెట్టి కుట్టేసిన… Read More
0 comments:
Post a Comment