న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూతురుకు సెక్యూరిటీని కల్పించారు. ఈ మెయిల్ ద్వారా ఆమెను కిడ్నాప్ చేస్తామని బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆమెకు భద్రతను పెంచారు. అరవింద్ కేజ్రీవాల్ కూతురును అపహరిస్తామని ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయని అధికారులు శనివారం తెలిపారు. జనవరి తొమ్మిదో తేదీన ముఖ్యమంత్రి కార్యాలయానికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TJDJGX
Monday, January 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment