పవన్ ను కలిసి రావాలని ఆహ్వానించారు. వపన్ నో అన్నారు. అయినా..టిడిపిలో ఇంకా ఆశలు. తమతో పవన్ కలిసి వస్తాడనే నమ్మకం వారిలో కనిపిస్తోంది. గతంలో జగన్- వపన్-మోదీ-కేసీఆర్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన టిడిపి నేతల్లో సడన్ ఛేంజ్. ఈ లిస్టు నుండి పవన్ పేరుకు మినహాయింపు. మిగిలిన ముగ్గురూ లక్ష్యంగా విమర్శలు. తాజాగా,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RXFAuu
పవన్ ను ఏమీ అనవద్దు..సీయం : టిడిపి - జనసేన పొత్తు దిశగా : జనసేనాని సిద్దమేనా..!?
Related Posts:
ప్రపంచం భారత్తోనే..: చైనా, పాకిస్థాన్లకు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక, మన జవాన్లపై ప్రశంసలున్యూఢిల్లీ: సరిహద్దులో తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పరోక్ష హెచ్చరికలు చేశారు. అదే సమయంలో చైనా బలగాల… Read More
Bishop: రేప్ కేసులో నిందితుడు, 2021 క్యాలెండర్ లో ఫోటోలు, శిక్ష పడలేదు కదా ? ఎందుకు ఆవేశం ?,కొచ్చి/ త్రిసూర్/న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ బిషప్ ఫోటోలను 2021 నూతన సంవత్సరం క్యాలెండర్ లో ముద్రించడం వివాదానికి కేంద్ర బింధ… Read More
Year Ender 2020: కోలుకోలేని జగన్ -ఏపీలో 3 రాజధానులకు ఏడాది -17న అమరావతిలో భారీ సభగత సార్వత్రిక ఎన్నికల్లో దేశమంతటా మోదీ ప్రభంజనం కనిపించినా.. వాటితోపాటే జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం వైసీపీ ఏకైక విజేతగా నిలిచింది. 22 ఎంపీ స… Read More
మద్రాస్ ఐఐటీపై కరోనా పంజా ...71 కోవిడ్ కేసులు .. క్యాంపస్ లో తాత్కాలిక లాక్ డౌన్ విధింపుభారతదేశపు ప్రధాన ఇంజనీరింగ్ విద్యా సంస్థ, ఐఐటి మద్రాస్ లోపల కరోనా కలకలం రేగింది. చెన్నై ఐఐటి క్యాంపస్ లో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్య… Read More
శబరిమల నకిలీ క్యూ పాస్లు- రూ.5 వేలకు విక్రయం- మూడు రాష్ట్రాల్లో దందాప్రస్తుతం కరోనా పరిస్ధితుల కారణంగా శబరిమల దర్శనాలకు ఏర్పడిన రద్దీ ఆపరేటర్లకు వరంగా మారింది. రద్దీని సొమ్ముచేసుకుంటూ దర్శనాల క్యూ కోసం ఇచ్చే పాస్ల నకి… Read More
0 comments:
Post a Comment