Sunday, January 6, 2019

ఎన్ఐఏ విచార‌ణ సాగిస్తుందా: ఏపి అభ్యంత‌రాల వెనుక : రాజ‌కీయ కోణ‌మే కీల‌కంగా..!

జ‌గ‌న్ పై దాడి కేసును ఎన్ఐఏ కు అప్ప‌గించ‌టం పై ఏపి ప్ర‌భుత్వం అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది. ముఖ్య‌మంత్రి మొదలు మంత్రుల వ‌ర‌కు ఇది ఏపి హ‌క్కుల‌ను గుంజుకోవ‌ట‌మ‌ని..స‌మాఖ్య స్పూర్తికి దెబ్బ అంటూ కేంద్ర ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఎన్ఐఏ కు ఏపి పోలీసులు స‌హ‌క‌రించ‌టం లేద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, అస‌లు ప్ర‌భుత్వం దాడి జ‌రిగిన రోజు చెప్పిందేంటి..జరిగిందేంటి..అస‌లు విష‌యం ఇదేనా..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RdBWgG

Related Posts:

0 comments:

Post a Comment