జగన్ పై దాడి కేసును ఎన్ఐఏ కు అప్పగించటం పై ఏపి ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ముఖ్యమంత్రి మొదలు మంత్రుల వరకు ఇది ఏపి హక్కులను గుంజుకోవటమని..సమాఖ్య స్పూర్తికి దెబ్బ అంటూ కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఎన్ఐఏ కు ఏపి పోలీసులు సహకరించటం లేదనే వార్తలు వస్తున్నాయి. అయితే, అసలు ప్రభుత్వం దాడి జరిగిన రోజు చెప్పిందేంటి..జరిగిందేంటి..అసలు విషయం ఇదేనా..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RdBWgG
ఎన్ఐఏ విచారణ సాగిస్తుందా: ఏపి అభ్యంతరాల వెనుక : రాజకీయ కోణమే కీలకంగా..!
Related Posts:
ప్రేమించిన అమ్మాయి కాదన్నదని ఆత్మహత్య..! ఇంతకీ ప్రేమించుకున్న ఆ ఇద్దరు ఎవరో తెలుసా..?హిమాయత్నగర్/ హైదరాబాద్ : అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుని వాళ్ల ఇంట్లో ఒప్పుకోనప్పుడు ఏదైనా అఘాయిత్యం చేసుకున్న సంఘటనలు చూసాం. కాని ఇక్కడ సీన్ రివర్స… Read More
Exit Poll.. ఏ సర్వే ఏం చెప్పింది..: జగన్కు చంద్రబాబు గట్టి పోటీ, కేసీఆర్ ఆశలు గల్లంతు!అమరావతి/హైదరాబాద్: ఎగ్జిట్ పోల్ సరళిని చూస్తే ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించనుంది. తెలుగుదేశం పార్టీ … Read More
సారు.. కారు.. సరే : మరి ఫ్రంట్ కథ కంచికేనా?హైదరాబాద్ : సారు.. కారు.. పదహారు అంటూ లోక్సభ ఎన్నికల వేళ టీఆర్ఎస్ నేతల హడావిడి అంతా ఇంతా కాదు. తెలంగాణలోని 17 సెగ్మెంట్లలో 16 స్థానాలు గెలిచి కేంద్రం… Read More
ఎగ్జిట్ పోల్స్ నిజం కాదు, ప్రజలు తీర్పు ముఖ్యం, నటుడు ప్రకాష్ రాజ్, అవి పగటి కలలు !బెంగళూరు: దేశంలోని అనేక సర్వేలు మోడీ మళ్లీ ప్రధాని అవుతారని చెబుతున్న సమయంలో బెంగళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చే… Read More
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్ : లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు..900 పాయింట్లకు ఎగబాకిని సెన్సెక్స్ముంబై: దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడటంతో ఆ ప్రభావం మార్కెట్లపై పడింది. ఎన్డీయే తిరిగి అధికారం చేపడుతుందని ఎగ్జిట్ ప… Read More
0 comments:
Post a Comment