Monday, January 28, 2019

హైకోర్టు ఏర్పాటు తీరు రాజ్యంగ విరుద్దం:వెళ్లాలో వ‌ద్దో సీజే తేల్చుకోవాలి: జస్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్‌

ఏపి హైకోర్టు ఏర్పాటు తీరు పై జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. ఏపి హైకోర్టు ఏర్పాటు చేసిన విధానం రాజ్యంగ విరుద్దంగా ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఫిబ్ర‌వ‌రి 3న ఏపిలో తాత్కాలిక హైకోర్టు భవ‌న ప్రారంభానికి ప్ర‌ధాన న్యాయ‌మూర్తి రంజ‌న్ గొగొయే వెళ్లాలా వ‌ద్దో తేల్చుకోవాల‌ని స్ప‌ష్టం చేసారు. ఆ తీరు రాజ్యంగ విరుద్దం.. ఏపిలో హైకోర్టు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TjfgbE

Related Posts:

0 comments:

Post a Comment