న్యూఢిల్లీ: ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో బీఎస్పీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఛత్తీస్గఢ్లో ఒంటరిగా విజయం సాధించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ రాలేదు. బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. కానీ బీఎస్పీ మద్దతుతో కాంగ్రెస్ గెలిచింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UxrLAO
టైమ్స్ నౌ సర్వే: నిన్న కాంగ్రెస్ గెలిచిన మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో బీజేపీ హవా, కర్ణాటకలో హోరాహోరీ
Related Posts:
మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కానున్న ప్రపంచ దేశాల అధినేతల జాబితా ఇదే..!2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది బీజేపీ. ఇక రెండవ సారి ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు నరేంద్ర మోడీ. రంగరంగ వైభవంగా జరిగనున్న మోడీ ప్రమాణ… Read More
శారదా పీఠానికి పోటెత్తుతున్న రాజకీయ ప్రముఖులు .. కారణం ఇదేనా ?విశాఖ శ్రీ శారదా పీఠం రాజకీయ నాయకులతో కళకళలాడుతుంది. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామీజీ దర్శనానికి ఇటీవల వైకాపా నుంచి ఎమ్మెల్యేలుగా, ఎంప… Read More
అక్కడ బతకాలంటే లంచమివ్వాల్సిందే..!జెనీవా : ఉత్తర కొరియాలో ప్రజల కష్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నియంతను తలపించే కిమ్ జాంగ్ ఉన్ పాలనలో జనం పడుతున్న గోస మాటల్లో వర్ణించలేం. అక్క… Read More
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్ .. ఈ రోజు జగన్ షెడ్యూల్ ఇలావైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ క్యూ కాంపెక్స్ ద్వారా ఆలయంలోకి ప… Read More
జగన్ కాల్కు మెగా బ్రదర్స్ ఫ్లాట్: అన్ని పార్టీల అధినేతలకు: ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం..!జగన్లో మరో కోణం. ప్రతిపక్ష నేతగా అందరికీ తెలిసిన జగన్. ఇప్పుడు తన ప్రమాణ స్వీకారం కోసం అన్ని పార్టీల అధినేతకు స్వయంగా ఫోన్లు. ప్రధాని మో… Read More
0 comments:
Post a Comment