Wednesday, January 30, 2019

సీఎంను కలిసిన విజయసాయిరెడ్డి బావమరిది : పార్టీలో చేరండి..టిక్కెట్ త‌రువాత‌..!

కొద్ది రోజుల క్రితం మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న‌రెడ్డి బావ‌మ‌రిది వైసిపి లో చేరారు. ఇప్పుడు వైసిపి నేత విజ‌య సాయి రెడ్డి బావ మ‌రిది టిడిపిలో చేరుతున్నారు. ఏపి లో జ‌రుగుతున్న పోటా పోటీ రాజ‌కీయాల్లో రెండు పార్టీలోని కీల‌క నేత‌ల‌ను నైతికంగా దెబ్బ తీసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా వైసిపి లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sSX3q1

Related Posts:

0 comments:

Post a Comment