హైదరాబాద్ : రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. ఇది మరో 2 రోజుల పాటు కొనసాగుతుందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. బుధవారం హైదరాబాద్ లో 9.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. రాత్రివేళలతో పాటు తెల్లవారుజామున చలి వీపరీతంగా ఉంటోంది. ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎన్నడూలేని విధంగా సిర్పూర్ లో కనిష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీలకు పడిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G09vNi
చలి పంజా..! ఇంకెన్ని రోజులు గజగజ..?
Related Posts:
ఆర్టీసీ జేఏసీ భేటీ... సమ్మె కొనసాగింపుపై తర్జనభర్జన... కొద్ది గంటల్లో నిర్ణయంఆర్టీసీ సమ్మెపై జేఏసీ నేతల కీలక భేటి ముగిసింది. సమ్మెను లేబర్ కోర్టుకు బదిలీ చేస్తూ... కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో... అన్ని యూనియన్ల కార్మిక నేతలతో… Read More
TSRTC STRIKE:కేసీఆర్ది ఒంటెద్దు పోకడ, కార్మికులతో చర్చలు జరపాలి: కోదండరాంఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం పక్షపాత వైఖరి సరికాదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అభిప్రాయపడ్డారు. వారి డిమాండ్లను పరిశీలించి, పరిష్కరిస్తామనే … Read More
నువ్వా..నేనా: ఖవ్వాలి ఈవెంట్ రసాభసా: కుర్చీలతో కొట్టుకున్న ప్రేక్షకులు..!డెహ్రాడూన్: దేవభూమి ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో ఏర్పాటు చేసిన ఓ ఖవ్వాలి కార్యక్రమం రసాభాసగా ముగిసింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రేక్షక… Read More
100 జన్మలు ఎత్తాలి: శరద్ పవార్ వ్యాఖ్యలపై సంజయ్ రౌత్మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అంశం మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. కాంగ్రెస్-ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు ఖాయమనుకొ… Read More
దేశ రాజధానిలో భూప్రకంపనలు: ఉత్తరాఖండ్, హిమాలయ పర్వత సానువుల్లో..!న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మంగళవారం సాయంత్రం భూమి ప్రకంపించింది. న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమిని కంపించింది. రాజధాని సహా నేషనల్ క్యాపిట… Read More
best wireless hard drives
ReplyDelete