హైదరాబాద్/అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేనతో పొత్తు కోసం టీడీపీతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసిందా? అనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 2014లో పవన్ కళ్యాణ్ మద్దతు వల్ల కూడా టీడీపీ ఘన విజయం సాధించింది. ఈ విషయాన్ని స్వయంగా టీడీపీ, వైసీపీ, బీజేపీ నేతలు కూడా చెప్పారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RMOzi2
పవన్ కళ్యాణ్తో వైసీపీ తెరవెనుక ప్రయత్నాలు నిజమేనా: పార్థసారథి ఏం చెప్పారంటే?
Related Posts:
బీసీలను నయవంచన చేసిన సీఎం .... పదవుల పంపకాలపై టీడీపీ ఫైర్అధికారంలోకి వస్తే యాబైశాతం మేర పదవులు బీసీలకు ఇస్తానని చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి 300కు పైగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే కట్టబెట్టారని … Read More
వైసీపీ మహిళా ఎమ్మెల్యేపై అభ్యంతరకర పోస్టులు: ఇద్దరి అరెస్టునెల్లూరు: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు విడదల రజినీపై సోషల్ మీడియాలో అభ్యంతరక వ్యాఖ్యానాలతో కూడిన పోస్టులను చేసిన… Read More
ఢిల్లీలో పౌరసత్వ నిరసన జ్వాలలు: బస్సులు దగ్ధం: మా పని కాదంటోన్న జామియా వర్శిటీన్యూఢిల్లీ: దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం నిరసన ప్రదర్శనలు మరింత ఉగ్రరూపం దాల్చాయి. హింసాత్మకంగా తయారయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ క… Read More
కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసు: పోస్టుమార్టంపై రిపోర్టుపై హైదరాబాద్ పోలీసులు ఏమన్నారంటే.?హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటి వరకూ తమకు పోస్ట… Read More
ఐశ్వర్య రాయ్కు అత్తింటి వేధింపులు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుపాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఐశ్వర్య రాయ్ అనే యువతిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకున… Read More
0 comments:
Post a Comment