Monday, January 28, 2019

వైసీపీలోకి దగ్గుబాటి: హితేష్‌కు ఆదిలోనే షాక్, ఎన్నికల్లో పోటీకి అదే అడ్డంకి, పౌరసత్వం రద్దయితేనే

అమరావతి/హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకురాలు పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర రావుల తనయుడు దగ్గుబాటి హితేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. పర్చూరు నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అయితే పోటీకి ముందే ఆయనకు షాక్ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. ఆ సమస్యను పరిష్కరించుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sOujhR

0 comments:

Post a Comment