అమరావతి/హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకురాలు పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర రావుల తనయుడు దగ్గుబాటి హితేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. పర్చూరు నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అయితే పోటీకి ముందే ఆయనకు షాక్ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. ఆ సమస్యను పరిష్కరించుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sOujhR
వైసీపీలోకి దగ్గుబాటి: హితేష్కు ఆదిలోనే షాక్, ఎన్నికల్లో పోటీకి అదే అడ్డంకి, పౌరసత్వం రద్దయితేనే
Related Posts:
నేపాల్లో కలకలం: రా చీఫ్-ప్రధాని కేపీ శర్మ ఓలి భేటీ, వచ్చే నెలలో ఆర్మీ చీఫ్ పర్యటనన్యూఢిల్లీ: నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలితో భారత రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) అధిపతి సమంత్ కుమార్ గోయెల్ భేటీ కావడం ఇప్పుడు ఆ దేశంలో దుమారం రే… Read More
నిమ్మగడ్డ రమేశ్ రూ.5కోట్లే - బుగ్గన ఎన్ని బుగ్గలు పట్టినా వేస్ట్ - పింక్ డైమండ్ కథేంటి?: రఘురామఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారుకు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు మధ్య మళ్లీ వివాదాలు పెద్దవైన నేపథ్యంలో నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజ… Read More
స్నేహం పరువు తీసిన ట్రంప్ - గోడ కట్టినా ‘కంపు ఇండియా’ దాగలేదు - ‘హౌడీ మోడీ’ ఫలితమంటూ‘‘ఇండియా చాలా గొప్ప దేశం.. ప్రధాని నరేంద్ర మోడీ నాకు అత్యంత ఆప్తమిత్రుడు.. ఈసారి ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్ల ఓట్లన్నీ నాకే..'' అంటూ చిలకపలుకులు పలికి… Read More
చీరల కొట్లో పని చేశారా, అంత కచ్చితంగా రేట్లు... విష్ణు వర్ధన్ రెడ్డికి అనిత అదిరిపోయే పంచ్రాజధాని అమరావతి ఉద్యమం 310 రోజులుగా కొనసాగుతూనే ఉంది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న ప్రధాన డిమాండ్ తో అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు సాగిస్తున్నా… Read More
భారత్లో కరోనా టీకాలు ముందుగా వారికే- 30 కోట్ల మంది గుర్తింపు- నాలుగు కేటగిరీల్లో..దేశంలో కరోనా వ్యాక్సిన్ను వచ్చే ఏడాది ఆరంభం నాటికి అందుబాటులోకి తెస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం దీన్ని ముందుగా ఎవరికి అందించాలనే విషయంలో ఓ భారీ … Read More
0 comments:
Post a Comment