అమరావతి/హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకురాలు పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర రావుల తనయుడు దగ్గుబాటి హితేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. పర్చూరు నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అయితే పోటీకి ముందే ఆయనకు షాక్ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. ఆ సమస్యను పరిష్కరించుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sOujhR
వైసీపీలోకి దగ్గుబాటి: హితేష్కు ఆదిలోనే షాక్, ఎన్నికల్లో పోటీకి అదే అడ్డంకి, పౌరసత్వం రద్దయితేనే
Related Posts:
అందుకే మన కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయాన్ని తీసుకుంది: మోడీ పథకానికి మహేష్ బాబు ప్రచారంహైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమ సూపర్ స్టార్ మహేష్ బాబు సరికొత్తగా కనిపించారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి బ్యాక్ అండ్ బ్యాక్ ఇండస్ట్రీ హిట… Read More
TSRTC Strike: మంచిమనసంటూ కేకేపై విశ్వేశ్వర్ రెడ్డి ప్రశంసలు, కేసీఆర్పై విమర్శలుహైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉధృతంగా కొనసాగుతున్న వేళ ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మికులకు మధ్యలో వారధిలా మారేందుకు సిద్ధమయ్యారు టీఆర్ఎ… Read More
WATCH VIDEO : అలా వచ్చాడు.. ఇలా మాయం చేశాడు.. ఆ తాత ఏమి ఎత్తుకెళ్లాడంటే..!ఢిల్లీ : పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అన్న చందంగా మనుషులు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తారు. కొందరైతే మరీ విచిత్రంగా వ్యవహరిస్తుంటారు. అదే కోవలోకి వస్… Read More
కేంద్ర మంత్రిపై ఇంక్ చల్లి పరార్: నిరసన, ఆసుపత్రిలో రోగి, ప్రజా ప్రభుత్వంపై దాడి!పాట్నా: డెంగ్యూ వ్యాదితో చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించడానికి వెళ్లిన కేంద్ర మంత్రి మీద ఇంక్ (సిరా) చల్లి నిరసన వ్యక్తం చేసిన ఘటన బీహార్ లోని… Read More
21న ప్రగతి భవన్ ముట్టడి : రేవంత్ రెడ్డిఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టేవిధంగా మాట్లాడడం వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశ… Read More
0 comments:
Post a Comment