ఏపి లో ఎన్నికల వేడి రగులుతున్న వేళ..ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపి ఎన్నికల ప్రధానాధి కారిగా ఉన్న రామ్ ప్రకాశ్ సిసోడియాను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో కొత్త ఎన్నికల అధి కారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని నియమించింది. 1993 బ్యాచ్కు చెందిన ద్వివేది ప్రస్తుతం ఏపీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HrEByW
ఏపి ఎన్నికల ప్రధానాధికారి ఆకస్మిక బదిలీ: ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..!
Related Posts:
కొరడా లేచింది..! కలప స్మగ్లర్లకు ఇక చుక్కలేనా?వరంగల్ : కలప స్మగ్లర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. జంగల్ బచావో, జంగల్ బడావో అంటున్న సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు.. అధికారులు కొరడా ఝలిపిస్తున్నా… Read More
చిరంజీవికి ఇదే సరైన సమయం, లాజిక్ మిస్ అవుతున్నారు : విజయశాంతి మనసులో మాట..!కొద్ది కాలంగా క్రియా శీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి పై ఆయన పార్టీకి చెందిన విజయ శాంతి ఆస క్తి కర కామెంట్లు చేసారు. చిరంజీవి యాక్టివ్ ప… Read More
మార్చురీలో కళ్లు తెరిచిన యువకుడు.. అద్భుతం కాదు, గాంధీ ఆసుపత్రి నిర్లక్ష్యంహైదరాబాద్ : పేరుకు పెద్దదే అయినా.. సౌకర్యాలు మెరుగు పరుస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. కొందరి అలక్ష్యం గాంధీ హాస్పిటల్ కు చెడ్డపేరు తెస్తోంది. ఠాగూ… Read More
కోస్టల్ బ్యాంకు ఛైర్మన్ జయరాం అనుమానాస్పద మృతి : హత్యగా అనుమానం ..!ఎన్నారై..కోస్టల్ బ్యాంకు ఛైర్మన్ చిగురుపాటి జయరాం అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. తెల్లవారు జామున కారు లోని మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసు… Read More
కేంద్ర బడ్జెట్లో బంపరాఫర్, నేరుగా రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.6వేలున్యూఢిల్లీ: కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నేడు (ఫిబ్రవరి 1వ తేదీ) కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. సార్వత్రిక ఎన్నిలకు ముందు మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతు… Read More
0 comments:
Post a Comment