ఏపి లో ఎన్నికల వేడి రగులుతున్న వేళ..ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపి ఎన్నికల ప్రధానాధి కారిగా ఉన్న రామ్ ప్రకాశ్ సిసోడియాను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో కొత్త ఎన్నికల అధి కారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని నియమించింది. 1993 బ్యాచ్కు చెందిన ద్వివేది ప్రస్తుతం ఏపీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HrEByW
Friday, January 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment