కడప/హైదరాబాద్: కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత మేడా మల్లికార్జున రెడ్డి మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్ పాండులో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. పదవులకు రాజీనామా చేసి వచ్చి, 31న అధికారికంగా చేరమని జగన్ చెప్పారని అన్నారు. జగన్తో టీడీపీ ఎమ్మెల్యే భేటీ! అర్హత లేదు... పార్టీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RI45fT
Wednesday, January 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment