కడప/హైదరాబాద్: కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత మేడా మల్లికార్జున రెడ్డి మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్ పాండులో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. పదవులకు రాజీనామా చేసి వచ్చి, 31న అధికారికంగా చేరమని జగన్ చెప్పారని అన్నారు. జగన్తో టీడీపీ ఎమ్మెల్యే భేటీ! అర్హత లేదు... పార్టీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RI45fT
చంద్రబాబు దోపిడీ: టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు, జగన్ను సీఎం చేస్తామని ప్రకటన
Related Posts:
ఓరుగల్లులో కదం తొక్కిన తెలంగాణా కాషాయ దళపతి బండి సంజయ్ .. భారీ ర్యాలీ తో పాటు కీలకనేతల చేరికలుతెలంగాణ కాషాయ దళపతి బండి సంజయ్ పర్యటన ఈరోజు వరంగల్ అర్బన్ జిల్లాలో కొనసాగింది. అడుగడుగునా పోలీసులు బండి సంజయ్ పర్యటనకు అడ్డుతగిలినప్పటికీ, రెట్టించిన … Read More
Janhvi Kapoor: చిన్న వయస్సులోనే అత్యంత ఖరీదైన ఇల్లు..మైండ్ బ్లాక్..!అందాల అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తోంది. ఆ మాటకొస్తే సినిమా ఇండస్ట్రీలోనే ఆమె టాపిక్ చ… Read More
జనవరి 13 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం: వారికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదున్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్కు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కర్నాల్, ముంబై, చెన్నై, కోల్కతాలలో 4 ప్రైమరీ వ్యాక్సిన్ స్టోర్ల(జీఎంఎస్… Read More
LICలో ఉద్యోగాలు: 10వ తరగతి పాసైతే ఇన్ష్యూరెన్స్ ఏజెంట్ పోస్టుకు అప్లయ్ చేసుకోండిలైఫ్ ఇన్ష్యూరెన్స్ కార్పొరేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఇన్ష్యూరెన్స్ ఏంజెంట్స్ పోస్టులను భర్తీ చేయ… Read More
కేరళలో బర్డ్ ఫ్లూ భయం .. అలెర్ట్ అయిన ప్రభుత్వం .. రాష్ట్ర విపత్తుగా ప్రకటన .. హైఅలెర్ట్కేరళ ప్రభుత్వం బర్డ్ ఫ్లూ గా పిలువబడే ఏవియన్ ఇన్ ఫ్లూఎంజాను రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. కొట్టాయం, అలప్పుజ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాక క… Read More
0 comments:
Post a Comment