ఏపి ప్రభుత్వం ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. ఎన్నికల కోసం తాయిలాలు ప్రకటించేందుకు సిద్దమైంది. దీని కోసం ఏపి క్యాబినెట్ కీలక సమావేశం ఈ రోజు జరుగుతోంది. ఇప్పటికే ప్రకటించిన పెన్షన్ల పెంపు తో పాటుగా డ్వాక్రా మహి ళలకు నిధులు..సెల్ ఫోన్లతో పాటుగా రైతులకు సంబంధించి రైతు రక్ష పేరిట ఓ వినూత్న పధకానికి ప్రభుత్వం ఆలోచన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W93tyr
నేడే ఎన్నికల క్యాబినెట్: ప్రజాకర్షక నిర్ణయాలకు ఆమోదం..!
Related Posts:
ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం- 11 గంటల తర్వాత తొలి ఫలితాలుఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పోరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఈ నెల 1… Read More
ఏపీ మున్సిపల్ ఫలితాలు : పోస్టల్ బ్యాలెట్లలో వైసీపీ హవా-ప్రత్యర్ధులకు అందనంతగాఏపీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జోరుగా సాగుతోంది. ముందుగా కౌంటింగ్ చేపట్టిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైసీపీ భా… Read More
వీల్ ఛైర్పై మమతా బెనర్జీ.. రోడ్ షో: అసలు విషయాలు వెలుగులోకికోల్కత: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కాస్సేపట్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతోన్నారు. కాలికి గాయం … Read More
AP Municipal elections 2021 Results:మున్సిపాలిటీల్లో వైసీపీ హవా..కనిగిరిని క్లీన్ స్వీప్ఏపీలో హోరాహోరీగా సాగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు 11 కార్పోరేషన్లు, 71 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కంపు కోసం ఎన్… Read More
ఏపీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం- గోదావరి, కృష్ణా-గుంటూరు సీట్లకుఏపీలో ఖాళీగా ఉన్న రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. తూర్పు-పశ్చిమగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ సీట్లకు ఈ ఎన్నికలు జ… Read More
0 comments:
Post a Comment