Monday, January 21, 2019

నేడే ఎన్నిక‌ల క్యాబినెట్‌: ప‌్ర‌జాక‌ర్షక నిర్ణ‌యాల‌కు ఆమోదం..!

ఏపి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం అవుతోంది. ఎన్నిక‌ల కోసం తాయిలాలు ప్ర‌క‌టించేందుకు సిద్ద‌మైంది. దీని కోసం ఏపి క్యాబినెట్ కీల‌క స‌మావేశం ఈ రోజు జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన పెన్ష‌న్ల పెంపు తో పాటుగా డ్వాక్రా మ‌హి ళ‌ల‌కు నిధులు..సెల్ ఫోన్ల‌తో పాటుగా రైతుల‌కు సంబంధించి రైతు ర‌క్ష పేరిట ఓ వినూత్న ప‌ధ‌కానికి ప్ర‌భుత్వం ఆలోచ‌న

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W93tyr

Related Posts:

0 comments:

Post a Comment