Tuesday, January 29, 2019

గోవుల అక్ర‌మ ర‌వాణా..! లారీని ఛేస్ చేసి ప‌ట్టుకున్న ఎమ్మెల్యే రాజా సింగ్..!!(వీడియో)

హైద‌రాబాద్ : గోవుల అక్ర‌మ ర‌వాణాపై మెరుపు దాడి చేసాడు ఓ ఎమ్మెల్యే. అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న దాదాపు 200 గోవుల‌ను ర‌క్షించి ఠాణాకు త‌ర‌లించారు. ఇదంతా ఎక్కడో జ‌రిగింద‌నుకుంటున్నారా..! మ‌న హైద‌రాబాద్ న‌గ‌ర శివార్లలోనే జ‌రిగింది ఈ ఘట‌న‌. శంషావ‌బాద్ హైవే నుండి ఓ కంటెయిన‌ర్లో 200 అవుల‌ను అక్ర‌మంగా త‌ర‌లిస్తున్నార‌న్న వార్త తెలుసుకున్న గోషామ‌హ‌ల్ బీజేపి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RV2mnQ

Related Posts:

0 comments:

Post a Comment