బీజేపీకి ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఏర్పాటు కానున్న మహాకూటమి పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన ఈ మహార్యాలీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు పార్టీ అధినేతలు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. మరి ఇప్పుడు మమతా ర్యాలీకి హాజరైన నేతలు చివరి వరకు ఉంటారా లేదా మధ్యలోనే మరో కూటమివైపు తిరుగుతారా అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RDEepi
మమతా ర్యాలీకి వాళ్లిద్దరూ రాలేదు సరే...పవన్ సంగతేంటి..?
Related Posts:
భార్యతో రెండో పెళ్లి, అక్కడే చెల్లెలి మెడలో మూడు ముళ్లు, సర్పంచ్ భార్యకు రెండో పెళ్లి !భోపాల్: భార్యను రెండో పెళ్లి చేసుకున్న భర్త అదే కల్యాణమండపంలో భర్త చెల్లికి మూడు ముళ్లు వేశాడు. మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లాలో భార్యతో పాటు ఆమె చెల్ల… Read More
పాకిస్థాన్ను ఫినిష్ చేయండి.. మీ స్కూల్కు హెడ్మాస్టర్లం.. అమిత్ షాకు సంజయ్ రౌత్ ఝలక్పౌరసత్వ సవరణ బిల్లుపై రాజ్యసభలో జరుగుతున్న చర్చలో వాడివేడి వాదనలను నేతలు వినిపిస్తున్నారు. పెద్దల సభలో అనుకూల, ప్రతికూల వాదనలు వాతావరణాన్ని కాక పుట్టి… Read More
హిందూత్వ ఎజెండే ముఖ్యం, వ్యవస్థలను లెక్కచేయని మోడీ సర్కార్, పీ చిదంబరం ఫైర్పౌరసత్వ సవరణ బిల్లుతో హిందూత్వ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం విమర్శించారు. దేశ పౌరుడికి జన్మత… Read More
TRS: పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: వెనక్కి తీసుకోండి: టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు..!న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోన్న పౌరసత్వ సరవణ బిల్లుపై తెలంగాణ రాష్ట్ర సమితి తన వైఖరిని తేల్చేసింది. ఈ బి… Read More
citizenship bill: ‘బలమైన నేతలున్నా పాక్ను ఎందుకు నాశనం చేయడం లేదు?’న్యూఢిల్లీ: విపక్షాలు పాకిస్థాన్ భాషలో మాట్లాడుతున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కౌంటర్ ఇచ్చారు. మనది పాకిస్థా అ… Read More
0 comments:
Post a Comment