బీజేపీకి ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఏర్పాటు కానున్న మహాకూటమి పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన ఈ మహార్యాలీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు పార్టీ అధినేతలు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. మరి ఇప్పుడు మమతా ర్యాలీకి హాజరైన నేతలు చివరి వరకు ఉంటారా లేదా మధ్యలోనే మరో కూటమివైపు తిరుగుతారా అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RDEepi
మమతా ర్యాలీకి వాళ్లిద్దరూ రాలేదు సరే...పవన్ సంగతేంటి..?
Related Posts:
తెలంగాణలో భారీగా పెరుగుతున్న కొత్త కరోనా కేసులు: 3వేలకు చేరువలో యాక్టివ్ కేసులుహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 64,898 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగ… Read More
సోనూ సూద్కు అరుదైన గౌరవం -స్పైస్ జెట్ విమానంపై రక్షకుడి బొమ్మ -నాడు రిజర్వేషన్ లేని ప్రయాణంగొప్పలు చెప్పుకునే రాజకీయ నేతలంతా సిగ్గుతో తలదించుకునేలా.. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలన్నీ చేతులు ముడుచుకుని కూర్చోన్నా.. కరోనా కష్టకాలంలో దేశానికి త… Read More
చాయ్వాలాకే జనం బాధలు తెలుసు -ఖడ్గమృగాలనూ కాంగ్రెస్ కాపాడలేదు -అస్సాంలో ప్రధాని మోదీదేశంలో పేదవాడి బాధలేంటో, అస్సాం తేయాకు తోటల కార్మిల వెతలు ఎలాంటివో చాయ్వాలానైన తనకు మాత్రమే తెలుసని, ఇతరులకు ఆ బాధలు తెలీదని ప్రధాని నరేంద్ర మోదీ అన… Read More
తృణమూల్ కార్యకర్త దారుణహత్య: ఎన్నికల హింస: అమిత్ షా వర్చువల్ ర్యాలీ నిర్వహించిన అయిదోరోజేకోల్కత: అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ పశ్చిమ బెంగాల్ ఉద్రిక్తంగా మారుతోంది. ఎన్నికల హింస పతాక స్థాయికి చేరుకుంటోంది. దాడులు, ప్రతిదాడులు… Read More
Janata Curfew: సరిగ్గా ఏడాది కిందట: కొన్ని జ్ఞాపకాలు: ఇప్పుడూ అవే పరిస్థితులున్యూఢిల్లీ: జనతా కర్ఫ్యూ.. 130 కోట్ల మంది ప్రజలకు ఇంటికే పరిమితం చేసిన సందర్భం అది. దేశవ్యాప్తంగా మూడు నెలలకు పైగా సుదీర్ఘ లాక్డౌన్ విధించడానికి తొల… Read More
0 comments:
Post a Comment