బీజేపీకి ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఏర్పాటు కానున్న మహాకూటమి పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన ఈ మహార్యాలీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు పార్టీ అధినేతలు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. మరి ఇప్పుడు మమతా ర్యాలీకి హాజరైన నేతలు చివరి వరకు ఉంటారా లేదా మధ్యలోనే మరో కూటమివైపు తిరుగుతారా అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RDEepi
మమతా ర్యాలీకి వాళ్లిద్దరూ రాలేదు సరే...పవన్ సంగతేంటి..?
Related Posts:
నాకు ఏం జరిగినా ప్రజలు ప్రధానినే నిలదీస్తారు: అన్నాహజారే హెచ్చరికరాలేగావ్: తనకు ఏదైనా జరిగితే అందుకు బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీదే అవుతుందని ప్రముఖ సామాజికవేత్త అన్నాహజారే పరోక్షంగా హెచ్చరించారు. లోకాయుక్త, లోక్పాల… Read More
జగన్ సొంత ఇలాకాలో పవన్ కళ్యాణ్ దెబ్బతీస్తారా, ఇదీ లెక్క?: టీడీపీ బలం పెరుగుతోందా?కడప: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల గెలుపోటములను పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ప్రభావితం చేస్తు… Read More
ప్రేమలో పడ్డ ఐఎఎస్ అధికారులు.. ప్రేమికుల రోజునే పెళ్లిబెంగళూరు : ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. విధి నిర్వహణలో బిజీబిజీగా ఉండే ఐఎఎస్ అధికారులు ప్రేమలో పడ్డారు. ప్రేమికుల రోజు… Read More
మాఘమాస 'కూడవెళ్ళి' జాతర: ఈ జాతర ప్రత్యేకకత ఏమిటంటే?దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో కూడవెళ్ళి అనే ప్రాంతంలో త్రేతాయుగంలో సీతమ్మ సమేతంగా శ్రీరామచంద్రస్వామి వారి కరకమ… Read More
యువకుడ్ని కిడ్నాప్ చేసిన లేడీ సాఫ్టువేర్ ఇంజనీర్, ఆమె స్నేహితుల అరెస్ట్హైదరాబాద్: గత మూడు నాలుగు నెలలుగా తనను వేధిస్తున్న యువకుడిని ఓ లేడీ టెక్కీ తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేసి, అతనిని కొట్టించిన విషయం తెలిసిందే. దీని… Read More
0 comments:
Post a Comment