ముంబై: నెరవేర్చని హామీలు ఇస్తే నాయకులను ప్రజలు రాజకీయంగా దెబ్బకొడుతారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. అంతేకాదు హామీలపై స్పష్టత లేకుంటే ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీలకు ఓటువేయరని చెప్పారు. గతేడాది డిసెంబరులో జరిగిన ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు ప్రధాన రాష్ట్రాల్లో ఓటమిపాలయ్యాక నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2B75Hp4
నేరవేర్చలేని హామీలిస్తే ప్రజలే పార్టీలకు బుద్ధి చెబుతాయి: నితిన్ గడ్కరీ మోడీని టార్గెట్ చేశారా..?
Related Posts:
ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం.. ఇవాళ మరో ఇద్దరికి.. మొత్తం 17 మంది బాధితులు..ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు చేపట్టినా కరోనా బాధితుల సంఖ్య తగ్గడం లేదు. తాజాగా ఇవాళ ఐటీ శాఖలో పనిచేస్తున్న ఇద… Read More
ఏపీలో ప్రైవేట్ స్కూళ్లకు సర్కార్ వార్నింగ్: అడ్మిషన్ల కోసం టీచర్లను వేధిస్తే గుర్తింపు రద్దుప్రైవేట్ పాఠశాలలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. అడ్మిషన్ల కోసం టీచర్లను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. అవసరమైతే… Read More
యాపిల్ అంటే కశ్మీరే కాదు... తెలుగు రాష్ట్రాలు కూడా..! ఏపీలో ఆజిల్లాలో యాపిల్ సాగు..!విశాఖపట్నం: సాధారణంగా యాపిల్ సాగు అంటే అందరికీ గుర్తొచ్చేది కశ్మీర్ లేదా హిమాచల్ ప్రదేశ్. ఎందుకంటే యాపిల్ సాగుకు చల్లటి వాతావరణం అవసరం. చల్లటి వాతావరణ… Read More
టీటీడీలో తొలి వికెట్: ఆస్తుల అమ్మకం సమాచారం లీక్: ఎస్టేట్ అధికారిపై సస్పెన్షన్ వేటుతిరుపతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నిరర్థక ఆస్తుల అమ్మకపు విషయంలో తొలి వికెట్ పడింది. ఈ సమాచారాన్ని ఎ… Read More
కవ్వింపులు మనకు- హెచ్చరికలు ఇంకెవరికో - సరిహద్దుల్లో చైనా దాడుల వ్యూహమిదే...భారత్, చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వద్ద తాజాగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వీటి వెనుక కారణాలను వెతికే పనిలో … Read More
0 comments:
Post a Comment