శ్రీహరికొట: అంతరిక్ష రంగంలో భారత్ మరో ఘనత సాధించింది. విద్యార్థులు తయారు చేసిన ఉపగ్రహంను నింగిలోకి విజయవంతంగా ఇస్రో పంపింది. ఈ ఉపగ్రహం పేరు కలాంశాట్.ఇది సమాచార ఉపగ్రహం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పేరుతో దీన్ని రూపొందించారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది పీఎస్ఎల్వీ సీ-44.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Uh1XIL
అంతరిక్ష రంగంలో భారత్ మరో ఘనత: నింగిలోకి అత్యంత తక్కువ బరువున్న కలాంశాట్
Related Posts:
పీవీ సంస్కరణలే దేశాన్ని కాపాడాయి.. మాజీ ప్రధానికి కేసీఆర్, జగన్ నివాళి.. హెచ్సీయూకు పీవీ పేరు..‘‘ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయానికి దేశం అధకారంలో ఉండింది.. ఉన్న బంగారం నిల్వలను విదేశాల్లో తాకట్టు పెట్టుకునే పరిస్థితి. తనకు మాత్రమే సాధ… Read More
మంత్రికి కరోనా వైరస్ పాజిటివ్: సచివాలయంలో సమీక్షలతో బిజీ: బెంబేలెత్తుతోన్న అధికారులుపాట్నా: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఏ స్థాయిలో చెలరేగిపోతోందో చెప్పడానికి మరో తాజా ఉదాహరణ ఇది. ఎలాంటి వారైనా..ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా వైరస్ వార… Read More
మీడియా దిగ్భ్రాంతి... కరోనా సోకి సీనియర్ టీవీ జర్నలిస్ట్ మృతి...తమిళనాడులోని చెన్నైలో ఓ టీవీ జర్నలిస్ట్ కరోనా వైరస్ బారిన పడి మృతి చెందాడు. దాదాపు 14 రోజులు వైరస్తో పోరాడిన అతను... చివరకు ప్రాణాలు వదిలాడు. తమిళనా… Read More
వైఎస్ జగన్ సొంత జిల్లాలో ఒక్కరోజే వందకు పైగా..కళ్లు బైర్లు కమ్మేలా: ఆ 5 జిల్లాల్లో భయానకంఅమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విస్ఫోటం రాష్ట్రంలో కొనసాగుతోంది. లాక్డౌన్ సడలింపులను అమల్లోకి తీసుకొచ్చిన తరువాత రోజూ వందల సంఖ్యలో కేస… Read More
బతుకు ఛిద్రం: ఒక్క సిటీలో వందమందికి పైగా ఆత్మహత్య: 3 నెలల్లో.. 30-40 ఏళ్ల వయస్సున్న వారేచండీగఢ్: కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థనే కాదు.. సాధారణ ప్రజల జీవనాన్ని కూడా ఛిద్రం చేసింది. వేలాది కుటుంబాలను రోడ్డున పడేసింది. లక్షలాదిమంది ప్రజలకు … Read More
0 comments:
Post a Comment