Friday, January 25, 2019

అంతరిక్ష రంగంలో భారత్ మరో ఘనత: నింగిలోకి అత్యంత తక్కువ బరువున్న కలాంశాట్

శ్రీహరికొట: అంతరిక్ష రంగంలో భారత్ మరో ఘనత సాధించింది. విద్యార్థులు తయారు చేసిన ఉపగ్రహంను నింగిలోకి విజయవంతంగా ఇస్రో పంపింది. ఈ ఉపగ్రహం పేరు కలాంశాట్.ఇది సమాచార ఉపగ్రహం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పేరుతో దీన్ని రూపొందించారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది పీఎస్ఎల్‌వీ సీ-44.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Uh1XIL

Related Posts:

0 comments:

Post a Comment