శ్రీహరికొట: అంతరిక్ష రంగంలో భారత్ మరో ఘనత సాధించింది. విద్యార్థులు తయారు చేసిన ఉపగ్రహంను నింగిలోకి విజయవంతంగా ఇస్రో పంపింది. ఈ ఉపగ్రహం పేరు కలాంశాట్.ఇది సమాచార ఉపగ్రహం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పేరుతో దీన్ని రూపొందించారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది పీఎస్ఎల్వీ సీ-44.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Uh1XIL
అంతరిక్ష రంగంలో భారత్ మరో ఘనత: నింగిలోకి అత్యంత తక్కువ బరువున్న కలాంశాట్
Related Posts:
పెళ్లికి రావాలంటూ ప్రధాని మోడీకి ఆహ్వానం పంపిన ఓ సామాన్యుడు.. రిప్లై చూసి....సాధరణంగా కొంతమంది ప్రజలు తమ అభిమాన నాయకులు, హీరోలు తమ కుటుంభాల్లో జరిగే శుభకార్యాలకు రావాలని కోరుకుంటారు. ఇలా లక్షలాది మంది కోరుకుంటారు. కాని పెద్ద స్… Read More
ఈ సీజన్ లో రెండోసారి: మళ్లీ శ్రీశైలం రిజర్వాయర్ గేట్ల ఎత్తివేత: లక్ష క్యూసెక్కులు దిగువకుకర్నూలు: రాష్ట్రంలో అతి పెద్ద జలాశయం శ్రీశైలం. కర్నూలు జిల్లాలో కృష్ణానదిపై నిర్మించిన ఈ రిజర్వాయర్.. పూర్తిస్తాయి నీటి మట్టం నాగార్జున సాగర్ కంటే అధి… Read More
ఆంధ్రుల మనోభావాలంటే జగన్కు లెక్కలేదు.. ఏపీ సీఎంపై లోకేశ్ నిప్పులుఅమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ నేత నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఏపీ రాజధానిపై జగన్ కుట్ర పన్నారని మండిపడ్డారు. ప్రజలు నిర్మించుకొంటున్న రాజధానిన… Read More
కుదేలైన ఆటోమొబైల్ ఇండస్ట్రీ: మారుతీ సుజుకీ, హీరో కార్ప్ బైకుల సేల్స్ ఢమాల్..!న్యూఢిల్లీ: భారత్లో గత 21 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వాహనాల అమ్మకాలు ఒక్క ఆగష్టులోనే పడిపోయాయి. ఇందులో ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్రవాహనాల అమ్మకాల పరిస… Read More
ఆ ఇద్దరు రాజీనామా చేస్తేనే కాంగ్రెస్కు భవిష్యత్: రాజగోపాల్ రెడ్డి, బీజేపీపై ఆసక్తికర వ్యాఖ్యలుహైదరాబాద్: పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో సారి తన పార్టీ, ఆ పార్టీ ముఖ్య … Read More
0 comments:
Post a Comment