Friday, January 25, 2019

ఇండియా టుడే సర్వే: బీజేపీకి ఓటమి తప్పదు, జగన్-కేసీఆర్ కలిసినా మోడీని కాపాడలేరు?

అమరావతి/న్యూఢిల్లీ: ఇండియా టుడే - కార్వీ ఇన్‌సైట్స్ 'మూడ్ ఆఫ్ ది నేషన్' పేరుతో ప్రీపోల్ సర్వే నిర్వహించింది. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో హంగ్ వస్తుందని, కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, అదే సమయంలో బీజేపీకి భారీ దెబ్బ తగులుతుందని ఈ సర్వేలో వెల్లడైంది. కొత్తగా ఎన్డీయేలోకి వచ్చే మిత్రులు కూడా ఎన్డీయేను గట్టెక్కించలేరని తేలింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Uedzwn

Related Posts:

0 comments:

Post a Comment