మీరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారా... అయితే కేసు నమోదు చేయడంలో జాప్యం చేయడం గానీ.. లేక పోలీసులు సరిగ్గా స్పందించకపోవడం జరుగుతోందా.. అయితే అలాంటి పోలీసులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పోలీసుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదిక ఇవ్వాల్సిందిగా థర్డ్ పార్టీకి బాధ్యతలు అప్పగించింది. ప్రజలకు భరోసా ఇవ్వడం కోసమే ఈ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు తెలిపింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CfldPN
థర్డ్ పార్టీ ఫియర్ : తెలంగాణ పోలీసులపై నిఘా...అమలు సరిగ్గా అయితే ప్రజలకు వరమే..!
Related Posts:
ఇదెక్కడి చోద్యం: ఈ భర్త విడాకులు కోరాడు... కారణం చాలా సిల్లీగా ఉంది..!ఈ మధ్యకాలంలో విడాకుల కేసులు ఎక్కువగా చూస్తున్నాం. ఓ జంటకు పెళ్లి అయి ఆరునెలలు గడవకముందే పంచాయితీ కోర్టులకు చేరుతోంది. చిన్న చిన్న కారణాలతో పండంటి కాపు… Read More
10 శాతం రిజర్వేషన్లపై స్టేకు సుప్రీం కోర్టు నో, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులున్యూఢిల్లీ: పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే విధించేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుక్… Read More
'అందుకే టీఆర్ఎస్ మాటలు ఏపీ ప్రజలు నమ్మరు, కాంగ్రెస్-టీడీపీ వేరుగా పోటీ చేసి.. కలుస్తాయా?'అమరావతి/దావోస్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మరోసారి తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఆ రాష్ట… Read More
మరోసారి 'బీసీ' మంత్రం.. ఎన్నికల జపం.. చంద్రబాబు ''వ్యూహం'' ఫలించేనా?అమరావతి : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీసీలపై టీడీపీ నజర్ పెట్టిందా? వారికి దగ్గరయ్యేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోందా? రానున్న ఎన్నికల్లో బీసీల ఓట్లే కీ… Read More
తక్కువ జాతి అంటూ రూంలో దాడి చేసి అంతం చేస్తాను అన్నాడు, అందుకే: కాంగ్రెస్ఎమ్మెల్యే !బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ మీద దాడి చేసిన కేసులో మాయం అయిన కంప్లీ ఎమ్మెల్యే గణేష్ సోషల్ మీడియాలో అందించిన సమాచారం … Read More
0 comments:
Post a Comment